నవంబర్ నుండి IPL ప్రారంభం

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఐపీల్‌ 7వ సీజన్‌ను ప్రేక్షకులు లేకుండానే ఖాళీ స్టేడియంలో నిర్వహించనున్నారు. నవంబంర్‌ నుంచి మార్చి వరకు ఐపీ‌ల్‌ లీగ్‌ జరగనుంది. విదేశీ ఆటగాళ్ల నిబంధనల్లోనే ఐఎస్‌ఎల్‌ మార్పులు చేసింది. 2021-22 సీజన్‌ నుంచి విదేశీ ఆటగాళ్ల సంఖ్యను 3+1 తగ్గించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఒక్కో ఫ్రాంచైజీ 7గురు విదేశీ ఆటగాళ్లను తీసుకోవచ్చు.
కనీసం 5గురు విదేశీయులు మ్యాచ్‌లో ఆడొచ్చు. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఒక్కో ఫ్రాంచైజీ 6గురు ఆటగాళ్లను మాత్రమే తీసుకోవాలి. అందులో ఒకడు ఆసియా ఆటగాడు ఉండాలి. జట్టులో నలుగురు విదేశీయుల్లో కనీసం ఒక ఆసియా ఆటగాడు ఉండాలని నిబంధనలు పెట్టింది.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews