
Click Link https://youtu.be/VpFnIyRTqtU Read more »

మన కొడంగల్ న్యూస్ కొన్ని ముఖ్య విషయాలు|| మరి కొన్ని రోజుల్లో మీ ముందుకు రాబోతుంది || Video – https://youtu.be/R-SJYl1vNuI Read more »

తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్రెడ్డివైపే అధిష్టానం మొగ్గుచూపింది. ఆయనను టిపిసిసి చీఫ్గా నియమిస్తూ ఎఐసిసి అధికారికంగా ప్రకటించింది. ఇక టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మహమ్మద్ అజారుద్దీన్, జె.గీతారెడ్డి, ఎం.అంజన్కుమార్ యాదవ్, టి.జగ్గారెడ్డి, బి.మహేశ్కుమార్గౌడ్లు నియమితులయ్యారు. ఉపాధ్యక్షులుగా చంద్రశేఖర్ సంబని, దామోదర్రెడ్డి, రవి మల్లు, పొడెం... Read more »

కొడంగల్లో స్పెషల్ వాక్సిన్ డ్రైవ్ ప్రారంభించిన MLA పట్నం నరేందర్ రెడ్డి జర్నలిస్ట్ అందరికి కోవిడ్ వాక్సిన్ ఇవ్వాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు కొడంగల్ నియోజక పరిధిలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కోవిడ్ వాక్సిన్ ప్రక్రియను ప్రారంభించారు కొడంగల్లో స్పెషల్ వాక్సిన్ డ్రైవ్... Read more »

ఏసీబీ ప్రత్యేక కోర్టులో మల్కాజిగిరి ఎంపీ రేవంత్రెడ్డికి మరోసారి చుక్కెదురైంది. ఓటుకు కోట్లు కేసును విచారించే పరిధి తమకుందని ఏసీబీ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసును విచారించే పరిధి ఎన్నికల ట్రిబ్యునల్కు మాత్రమే ఉందని, ఏసీబీ ప్రత్యేక కోర్టుకు లేదంటూ రేవంత్రెడ్డి... Read more »

కొడంగల్ : విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రేపు (జూన్ 1 ) కొడంగల్ రానున్నారు. బొంరస్ పేట్ మండలంలోని రైతు వేదిక భవనానికి భూమి పూజ నిర్వహించి అనంతరం కొడంగల్ రైతు సదస్సులో పాల్గొంటారని వ్యవసాయ శాఖ ఉపసంచాలకులు తెలిపారు .... Read more »