కొడంగల్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్షరర్ పోస్టులు ఖాళీలు

కొడంగల్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్షరర్ పోస్టులు ఖాళీలుప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్షరర్ గా పని చేయాలనుకున్నవారు వెంటనే ఈ నెల 27 లోపు దరకాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ జయరాం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో ఇంగ్లీష్ ,... Read more »

తెలంగాణ స్టేట్ పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డు ఉద్యోగాలు

తెలంగాణ స్టేట్ పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డు వివిధ‌ పోస్టుల భ‌ర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.లీగ‌ల్ క‌న్స‌ల్టెంట్ పోస్టులుఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ క‌న్స‌ల్టెంట్‌ పోస్టులుఅర్హ‌త‌: ఎల్ఎల్‌బీ లేదా బీఈ లేదా బీటెక్ లేదా ఎంసీఏ ఉత్తీర్ణ‌త‌ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జులై 27, 2020 పూర్తి... Read more »

బ్యాంకుల్లో ఉద్యోగాలు కొద్దిగా కష్టపడితే కచ్చితంగా సాధించవచ్చు

రీజనల్ రూరల్ బ్యాంకుల్లో 9640 పోస్టుల్ని భర్తీ చేసేందుకు ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ 2020 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీసర్ స్కేల్ -I, II, III, ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్పస్) పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్... Read more »

పరీక్షలు లేకుండానే SBI ఉద్యోగం, మంచి అవకాశం వదులుకోకండి

ఎస్‌బీఐ వివిధ విభాగాల్లో మొత్తం 444 పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్‌ జారీచేసింది. ఇందులో పర్మనెంట్‌తోపాటు కాంట్రాక్ట్‌ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. వీటిలో తమ అర్హతకు తగిన ఉద్యోగానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.ఖాళీల వివరాలుఎస్‌ఎంఈ క్రెడిట్‌ అనలిస్ట్‌- 20 (3 ఏండ్ల అనుభవం), డిప్యూటీ మేనేజర్‌... Read more »

ప్రవేశ పరీక్షలు అన్ని వాయిదా

కరోనా వ్యాపి నేపథ్యంలో తెలంగాణలో ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. రేపటి నుంచి జూలై 15 వరకు జరగాల్సిన అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరీక్షల వాయిదాపై మంగళవారం హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం... Read more »

తెలంగాణ గురుకుల పాఠశాలల్లో టీచింగ్ పోస్టులు

తెలంగాణ రాష్టంలో 16 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన సీబీఎస్ఈ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుందిమొత్తం ఖాళీలు 160 సబ్జెక్టు : తెలుగు ,ఇంగ్లిష్ , హిందీ ,మ్యాథమెటిక్స్ ,జనరల్ సైన్సు ,సోషల్ , ఆర్ట్ అండ్ క్రాఫ్ట్... Read more »

పదవ తరగతి పరీక్షలు రద్దు నేరుగా పై తరగతులకు ప్రమోట్

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. పరీక్షలు లేకుండానే విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్‌ చేయాలని నిర్ణయించింది. ఇంటర్నల్‌, అసెస్‌మెంట్‌ మార్కుల ఆధారంగా గ్రేడింగ్‌ ఇవ్వనున్నారు. డిగ్రీ, పీజీ తదితర పరీక్షల నిర్వహణకు సంబంధించి భవిష్యత్ పరిస్థితులను బట్టి నిర్ణయం... Read more »

GHMC పరిధిలో పది పరీక్షలు వాయిదా వేయండి -హైకోర్టు

కరోనా లాక్‌డౌన్‌తో వాయిదాపడిన పదోతరగతి పరీక్షల నిర్వహణపై ఉత్కంఠ వీడింది. కరోనా తీవ్రత దృష్ట్యా జీహెచ్‌ఎంసీ మినహా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించుకోవచ్చని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో పరీక్షలను వాయిదావేయాలని ఆదేశించింది. అయితే జీహెచ్‌ఎంసీ, రంగారెడ్డి... Read more »

కొడంగల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటన

కొడంగల్ : విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రేపు (జూన్ 1 ) కొడంగల్ రానున్నారు. బొంరస్ పేట్ మండలంలోని రైతు వేదిక భవనానికి భూమి పూజ నిర్వహించి అనంతరం కొడంగల్ రైతు సదస్సులో పాల్గొంటారని వ్యవసాయ శాఖ ఉపసంచాలకులు తెలిపారు .... Read more »