కొడంగల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటన

కొడంగల్ : విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రేపు (జూన్ 1 ) కొడంగల్ రానున్నారు. బొంరస్ పేట్ మండలంలోని రైతు వేదిక భవనానికి భూమి పూజ నిర్వహించి అనంతరం కొడంగల్ రైతు సదస్సులో పాల్గొంటారని వ్యవసాయ శాఖ ఉపసంచాలకులు తెలిపారు . ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి మరియు కార్యకర్తలు రైతులు పాల్గొనున్నారు

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews