
Click Link https://youtu.be/VpFnIyRTqtU Read more »

కొడంగల్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్షరర్ పోస్టులు ఖాళీలుప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్షరర్ గా పని చేయాలనుకున్నవారు వెంటనే ఈ నెల 27 లోపు దరకాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ జయరాం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో ఇంగ్లీష్ ,... Read more »

టీఆర్ఎస్ పాలనలో కొడంగల్ కొత్తరూపు సంతరించుకున్నదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. గతంలో ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పని చేసిన రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటాయి తప్ప.. అభివృద్ధి మాత్రం గడప దాటలేదని ధ్వజమెత్తారు. కొడంగల్ కమ్యూనిటీ హెల్త్... Read more »

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కొడంగల్ను దత్తత తీసుకొని ప్రత్యేకంగా కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేసి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళుతు న్నట్లు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని రెడ్డి బసిరెడ్డి గార్డెన్లో ఈ నెల నాలుగో తేదీన... Read more »

తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్రెడ్డివైపే అధిష్టానం మొగ్గుచూపింది. ఆయనను టిపిసిసి చీఫ్గా నియమిస్తూ ఎఐసిసి అధికారికంగా ప్రకటించింది. ఇక టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మహమ్మద్ అజారుద్దీన్, జె.గీతారెడ్డి, ఎం.అంజన్కుమార్ యాదవ్, టి.జగ్గారెడ్డి, బి.మహేశ్కుమార్గౌడ్లు నియమితులయ్యారు. ఉపాధ్యక్షులుగా చంద్రశేఖర్ సంబని, దామోదర్రెడ్డి, రవి మల్లు, పొడెం... Read more »

కొడంగల్లో స్పెషల్ వాక్సిన్ డ్రైవ్ ప్రారంభించిన MLA పట్నం నరేందర్ రెడ్డి జర్నలిస్ట్ అందరికి కోవిడ్ వాక్సిన్ ఇవ్వాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు కొడంగల్ నియోజక పరిధిలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కోవిడ్ వాక్సిన్ ప్రక్రియను ప్రారంభించారు కొడంగల్లో స్పెషల్ వాక్సిన్ డ్రైవ్... Read more »

వికారాబాద్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ మెజార్టీ స్థానాల్లో ఉండడంతో దాదాపు అన్ని స్థానాలు గులాబీ ఖాతాలోనే పడనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో సభ్యుల పేర్లు... Read more »

వికారాబాద్ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉంది .తాజాగా కొడంగల్ మండలంలో శాంతినగర్ లో 6 పాజిటివ్ కేసులు నమోదు కావటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొడంగల్ మండలంలోని చుట్టూ ప్రక్క గ్రామాల వారు ఎలాంటి నిత్య అవసరాలు ఉన్న కొడంగల్... Read more »

తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత పది, పదిహేనేళ్లలో అదనపు ఎస్పీలుగా, డీఎస్పీలుగా పనిచేసిన తన బంధువులు, తన సామాజిక వర్గానికి చెందినవారు రిటైరైనా సరే, సీఎం కేసీఆర్ వారికి ఉన్నత పదవులు కట్టబెడుతున్నారని, పిలిచి... Read more »