
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ రూ.25 కోట్లు ఇచ్చారని తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ బాంబు పేల్చారు. ఈ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ బీజేపీ హోరాహోరీగా పోరాడాయి. అయితే రాజకీయ పరిశీలకులు దేశంలో ఇప్పటివరకు జరిగిన అత్యంత ఖరీదైన... Read more »

ముస్లింల యొక్క అతి పెద్ద పండగ రంజాన్ సందర్భంగా కొడంగల్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి శనివారం ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పరమత సహనాన్ని, మతసామరస్యాన్ని, ఆధ్యాత్మికతను చాటే పవిత్రమైన పండుగ రంజాన్ అని అన్నారు.... Read more »

Click Link https://youtu.be/VpFnIyRTqtU Read more »

కొడంగల్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్షరర్ పోస్టులు ఖాళీలుప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్షరర్ గా పని చేయాలనుకున్నవారు వెంటనే ఈ నెల 27 లోపు దరకాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ జయరాం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో ఇంగ్లీష్ ,... Read more »

టీఆర్ఎస్ పాలనలో కొడంగల్ కొత్తరూపు సంతరించుకున్నదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. గతంలో ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పని చేసిన రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటాయి తప్ప.. అభివృద్ధి మాత్రం గడప దాటలేదని ధ్వజమెత్తారు. కొడంగల్ కమ్యూనిటీ హెల్త్... Read more »

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కొడంగల్ను దత్తత తీసుకొని ప్రత్యేకంగా కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేసి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళుతు న్నట్లు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని రెడ్డి బసిరెడ్డి గార్డెన్లో ఈ నెల నాలుగో తేదీన... Read more »

తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్రెడ్డివైపే అధిష్టానం మొగ్గుచూపింది. ఆయనను టిపిసిసి చీఫ్గా నియమిస్తూ ఎఐసిసి అధికారికంగా ప్రకటించింది. ఇక టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మహమ్మద్ అజారుద్దీన్, జె.గీతారెడ్డి, ఎం.అంజన్కుమార్ యాదవ్, టి.జగ్గారెడ్డి, బి.మహేశ్కుమార్గౌడ్లు నియమితులయ్యారు. ఉపాధ్యక్షులుగా చంద్రశేఖర్ సంబని, దామోదర్రెడ్డి, రవి మల్లు, పొడెం... Read more »

కొడంగల్లో స్పెషల్ వాక్సిన్ డ్రైవ్ ప్రారంభించిన MLA పట్నం నరేందర్ రెడ్డి జర్నలిస్ట్ అందరికి కోవిడ్ వాక్సిన్ ఇవ్వాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు కొడంగల్ నియోజక పరిధిలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కోవిడ్ వాక్సిన్ ప్రక్రియను ప్రారంభించారు కొడంగల్లో స్పెషల్ వాక్సిన్ డ్రైవ్... Read more »

వికారాబాద్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ మెజార్టీ స్థానాల్లో ఉండడంతో దాదాపు అన్ని స్థానాలు గులాబీ ఖాతాలోనే పడనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో సభ్యుల పేర్లు... Read more »