ప్రధాని మోడీని కలిసిన గూగుల్ సీఈఓ

భారత ప్రధాని నరేంద్ర మోడీతో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ భేటీ అయ్యారు. భారతదేశం పట్ల గూగుల్ చూపిస్తున్న నిబద్ధతపై ప్రధాని మోడీ.. సుందర్ పిచాయ్‌కు ధన్యవాదాలు తెలిపారు. భారతదేశంలో క్రోమ్‌బుక్‌లను తయారు చేయడంలో హెచ్‌పీతో కలిసి గూగుల్ పని చేయడంపై ప్రధాని మోడీ ప్రశంసించారు. అలాగే భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ, పర్యవరణ వ్యవస్థ విస్తరించడంలో గూగుల్ ప్రణాళికల గురించి ఇద్దరూ చర్చించారు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews