ప్రధాని మోడీని కలిసిన గూగుల్ సీఈఓ

భారత ప్రధాని నరేంద్ర మోడీతో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ భేటీ అయ్యారు. భారతదేశం పట్ల గూగుల్ చూపిస్తున్న నిబద్ధతపై ప్రధాని మోడీ.. సుందర్ పిచాయ్‌కు ధన్యవాదాలు తెలిపారు. భారతదేశంలో క్రోమ్‌బుక్‌లను తయారు చేయడంలో హెచ్‌పీతో కలిసి గూగుల్ పని చేయడంపై ప్రధాని మోడీ... Read more »

అయోధ్య భూమి పూజ మోడీ పై కుష్బూ విమర్శలు

నేటితో కోట్లాది మంది హిందువుల చిరకాల కోరిక నెరవేరింది. అయోధ్య రామమందిరం నిర్మాణం ప్రారంభమైంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈరోజు భూమిపూజ జరిగింది. ఈ నేపథ్యంలో మోదీపై పెద్ద ఎత్తున అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. దశాబ్దాల కలను మోదీ నెరవేర్చారని ప్రశంసిస్తున్నారు.కర్ణాటక బీజేపీ... Read more »

ఎందరో త్యాగాల ఫలితమే రామాలయం నిర్మాణం -మోడీ

అయోధ్యలో రామాలయం నిర్మాణం నిరీక్షణ వందల ఏళ్ల తర్వాత ఫలించింది అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నేటితో రామజన్మభూమికి విముక్తి కలిగిందన్నారు. ఎందరో త్యాగాల ఫలితమే రామాలయం నిర్మాణం అని పేర్కొన్నారు. స్వాతంత్య్రం కోసం దేశమంతా పోరాటం జరిగింది. వారి త్యాగాల ఫలితంగా... Read more »

ఆసియాలోనే అతిపెద్ద సౌర విద్యుత్ ప్లాంట్ ను ప్రారంభించిన ప్రధాని

ప్రధాని నరేంద్రమోడి ఆసియాలో అతిపెద్ద సౌర విద్యుత్ ప్లాంట్‌ ..మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని రెవాలో నిర్మించిన 750 మెగావాట్ల సోలార్ విద్యుత్తు ప్రాజెక్టును ప్రారంభించారు రెవా సౌర విద్యుత్తు ప్రాజెక్టుతో కేవ‌లం స‌మీప ప‌రిశ్ర‌మ‌ల‌కు విద్యుత్తు అంద‌డ‌మే కాకుండా, ఢిల్లీలోని మెట్రో రైలుకు కూడా విద్యుత్తు స‌ర‌ఫ‌రా... Read more »

మీ ధైర్యాన్ని భరతమాత శత్రువులు చూసారు, భారత్ భూభాగాన్ని టచ్ చేయాలనీ చూసిన ఎన్నో దేశాలు చరిత్రలో కొట్టుకుపోయాయి – ప్రధాని మోడీ

మీరు చూపించిన ధైర్యసాహాసాలు.. ప్ర‌పంచ‌దేశాల‌కు భార‌తీయ శ‌క్తిసామ‌ర్ధ్యాల‌ను తెలియ‌జేసింద‌ని ప్ర‌ధాని మోదీ సైనికుల‌ను ఉద్దేశించి మాట్లాడారు. ల‌డ‌ఖ్‌లోని లేహ్ వెళ్లిన ప్ర‌ధాని అక్క‌డ సైనికుల‌కు ధైర్యాన్ని నూరిపోశారు. చైనాతో స‌రిహ‌ద్దు ఉద్రిక్త నెల‌కొన్న నేప‌థ్యంలో.. ప్ర‌ధాని మోదీ ఇవాళ లేహ్‌కు ఆక‌స్మిక ప‌ర్య‌ట‌న చేశారు.... Read more »

రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ప్రధాని మోడీ ఫోన్

ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌తో గురువారం ఫోన్‌లో సంప్రదింపులు జరిపారు. రెండవ ప్రపంచ యుద్ధంలో విజయం సాధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంతో పాటు, రష్యాలో రాజ్యాంగ సవరణలపై విజయవంతంగా ఓటింగ్‌ను పూర్తి చేసినందుకు అధ్యక్షుడు పుతిన్‌ను ప్రధాని అభినందించారు.... Read more »

కరోనా వాక్సిన్ వచ్చేవరకు అందరు జాగ్రత్తగా ఉండాలి -ప్రధాని మోడీ

కరోనా వాక్సిన్ వచ్చేంత వరకూ ప్రజలందరూ అత్యంత అప్రమత్తతోనే ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. వాక్సిన్ వచ్చేంత వరకూ భౌతిక దూరంతో పాటు మాస్కులను కూడా తప్పకుండా ధరించాలని ఆయన సూచించారు. వలస కూలీల నిమిత్తమై రూపొందించిన ‘ఆత్మ నిర్భర్ ఉత్తర... Read more »

జూన్ ౩౦ వరకు లాక్ డౌన్ పొడిగింపు

కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను జూన్ ౩౦ వరకు పొడిగించింది . మరిన్ని సడలింపులతో మార్గదర్శకాలను కూడా కేంద్రం విడుదల చేసింది. రాత్రి 9 నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుంది. రోజు రోజుకు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర... Read more »