జూన్ ౩౦ వరకు లాక్ డౌన్ పొడిగింపు

కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను జూన్ ౩౦ వరకు పొడిగించింది . మరిన్ని సడలింపులతో మార్గదర్శకాలను కూడా కేంద్రం విడుదల చేసింది.

రాత్రి 9 నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుంది.

రోజు రోజుకు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా లాక్ డౌన్ ను పొడిగించాలని కేంద్రాన్ని కోరాయి.

అలాగే ప్రార్ధనా మందిరాలు జూన్ 8 నుండి తెరిచేందుకు అనుమతులు ఇచ్చింది

కేవలం కటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం చేసింది

విద్య సంస్థల పై జులై లో నిర్ణయం తీసుకోనున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews