ఆఫ్గనిస్తాన్ లో బాంబు పేలుళ్లు 12 మంది మృతి

అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో బాంబు పేలి 12 మంది మరణించారు. మసీదుకు వచ్చే వారే లక్ష్యంగా ఈ బాంబు దాడి జరిగింది. ఆదివారం మసీదు వద్ద తాలిబన్‌ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్‌ తల్లి స్మారక కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా బాంబు పేలింది. దీంతో 12... Read more »

రిపబ్లిక్ సినిమాను చూసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

సాయితేజ్ హీరోగా దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రిపబ్లిక్’. జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై జె. భగవాన్, జె. పుల్లారావు నిర్మించిన ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను హైదరాబాద్‌లోని ఏఎంబి మాల్‌లో టీపీసీసీ... Read more »

హుజురాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల

తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. తెలంగాణలోని హుజురాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్‌ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్‌ 30న ఈ రెండు నియోజక వర్గాలకు ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది.... Read more »

అమెరికా ప్రభుత్వానివి తెలివితక్కువ మాటలు -పాకిస్థాన్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్

ఆఫ్ఘనిస్థాన్ ను ఆక్రమంచిన తాలిబన్లకు పాకిస్థాన్ గట్టి మద్దతుదారు అన్నది అందరికీ తెలిసిందే. ఇటీవలే అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ పాక్ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు తమతో కలిసి ఉగ్రవాద వ్యతిరేక కార్యాచరణలో పాలుపంచుకుంటూనే, మరోవైపు ఆఫ్ఘన్ లో... Read more »

సోనూసూద్ కార్యాలయాలపై IT దాడులు

నటుడు సోనూ సూద్ పన్ను ఎగవేతకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఆదాయం పన్ను శాఖ తన దర్యాప్తును మరింత విస్తృతం చేస్తూ శుక్రవారం ముంబయిలోని అనేక నివాస భవనాలపై దాడులు నిర్వహించింది. 48 ఏళ్ల సోనూ సూద్‌కు చెందిన నివాసాలతోపాటు ఆయనకు సంబంధించిన కొందరు వ్యక్తుల... Read more »

నిరుద్యోగ సమస్యపై ఇక ధర్మయుద్ధమే -రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో తుదిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదాల్సిన అవసరం ఎంతైనా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగ సమస్యపై కాంగ్రెస్‌ పార్టీ ధర్మ యుద్ధం చేస్తుందని చెప్పారు. అక్టోబర్‌ 2 నుంచి డిసెంబర్‌ 9 వరకు ఈ కార్యాచరణ కొనసాగుతుందని, సికింద్రాబాద్‌... Read more »

తెలంగాణాలో కాంగ్రెస్ కు చోటు లేదు -అమిత్ షా

2023 ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే సెప్టెంబర్‌ 17 హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఓవైసీని శరణు... Read more »

100 కోట్లు అయినా వద్దు అతనే కావాలి ఒక సామాన్యుని ప్రేమించిన యువరాణి

లక్ష్మీదేవి తలుపు తడితే ఎవ్వరైనా వద్దంటారా? కానీ.. ఈమె మాత్రం వద్దనుకుంది. వదిలేసుకుంది. తనకు డబ్బులు అవసరం లేదు.. తను మనసు పడ్డ వ్యక్తే కావాలి.. అని అతడిని మనువాడటానికి సై అంది. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారు. జపాన్ దేశపు యువరాణి. ప్రిన్సెస్... Read more »

Instagram చూసి హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్

అదృష్టం ఒక్కొక్కరిని ఒక్కోలా పలుకరిస్తుంది.సోషల్‌ మీడియా పుణ్యాన చాలామందిసెలబ్రిటీలుగా మారిపోయారు. ఇన్‌స్టాగ్రామ్‌ద్వారా హీరోయిన్‌ చాన్స్‌ కొట్టేసి, ‘అర్థశతాబ్దం’సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది కృష్ణప్రియ.చిన్నప్పటినుంచీ సినిమాలంటే ఇష్టం. అన్ని భాషల చిత్రాలూ చూసేదాన్ని. హీరోయిన్‌ కావాలని ఎప్పుడూ అనుకోలేదు. డాన్స్‌ అంటే చాలా ఇష్టం. ఇన్‌స్టాగ్రామ్‌లో నా... Read more »

దమ్మున్న నాయకుడు దొరికాడు కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదు -జానారెడ్డి

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు జరుగుతున్న కృషి అభినందనీయమని, తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం కేడర్‌కు కలుగుతోందని సీఎల్పీ మాజీ నేత కె.జానారెడ్డి అన్నారు. దళితబంధుతో పాటు బీసీలకు బీసీబంధు ఇవ్వాలని మాజీ ఎంపీ వీహెచ్‌ డిమాండ్‌ చేశారు. ఏడేళ్లుగా... Read more »