
బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా సహకరించడం వల్లే కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. వచ్చే తెలంగాణ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ దోస్తీ కొనసాగుతుందని అన్నారు. హైదరాబాద్ లో నేడు బీజేపీ పార్టీ కార్యవర్గ... Read more »

రెండు వేల నోట్లను ఆర్బీఐ వెనక్కి తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఆ కరెన్సీ నోట్లను వాపస్ ఇచ్చేందుకు డిపాజిట్దారులు బ్యాంకులకు పోటెత్తాల్సిన అవసరం లేదని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. సెప్టెంబర్ 30 తర్వాత కూడా 2వేల నోటు చెలామణి అవుతుందని... Read more »

మండల పరిధిలోని రేగడి మైలారం గ్రామంలో బుధవారం పోలీస్ సిబ్బందితో కలిసి SI శంకర్ ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.బ్యాంకు ఖాతా వివరాలు, ఓటిపి వివరాలు షేర్ చేయకూడదన్నారు. Read more »

సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సొంత పార్టీ ఫై మరో లేఖ రాసారు. గాంధీభవన్ లో ఫ్రెండ్లీ పాలిటిక్స్ కరువైపోయినాయని, పార్టీలో ఫ్రెండ్లీ పాలిటిక్స్ లేవంటూ ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో ఫ్రెండ్లీ పాలిటిక్స్ ఎలా ఉండేనో ఇప్పుడు అలా లేవని పేర్కొన్నారు. నేను ఎవరి... Read more »

వరుస ఓటములతో సతమతమవుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మరో భారీ షాక్ తగిలింది. తొడకండరాల గాయం కారణంగా ఆ జట్టు ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ సీజన్లో అంతగా రాణించలేకపోయిన సుందర్.. ఢిల్లీతో మ్యాచ్లో మాత్రం అటు... Read more »

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వందకుపైగా సీట్లు సాధిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్లీనరీలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్లీనరీకి హాజరైన ప్రతినిధులనుద్దేశించి ఆయన ప్రసంగించారు.వ్యవసాయాన్ని నిలబెట్టి, రైతుల సంక్షేమమే... Read more »

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీబిజీగా వున్నారు. ఇందులో పాన్-ఇండియన్ చిత్రం హరి హర వీర మల్లు వుంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో ఇస్మార్ట్ శంకర్ ఫేమ్ నిధి అగర్వాల్ కథానాయికగా నటించింది. పవర్... Read more »

రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు నేపథ్యంలో రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే. తారకరామారావు తెలిపారు. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల వలన రైతులకు ఎదురవుతున్న ఇబ్బందుల పట్ల ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కష్టకాలంలో రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఇతర... Read more »

ఏప్రిల్ 30న తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభం కానుంది. కాగా ప్రారంభోత్సవం రోజు నిర్వహించాల్సిన కార్యక్రమాల షెడ్యూల్ ఖరారైంది. దీని ప్రకారం ఏప్రిల్ 30న ఉదయం 6 గంటల తర్వాత సచివాలయంలో సుదర్శన యాగం నిర్వహించనున్నారు. ఈ యాగంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. మధ్యాహ్నం... Read more »

అమెరికాలో ఏపీ స్టూడెంట్ హత్యకు గురయ్యాడు. పెట్రోల్ బంక్ లో పని చేస్తున్న అతణ్ని.. అర్ధరాత్రి ఓ దుండగుడు కాల్చి చంపాడు. ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరుకు చెందిన సాయేశ్ వీరా (25) రెండేండ్ల కింద ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లాడు. అక్కడ ఒహియో రాష్ట్రంలోని... Read more »