పాక్ , చైనా ఆనకట్టల నిర్మాణం తక్షణమే ఆపేయండి

నీలం, జీలం న‌దుల‌పై ఆన‌క‌ట్ట‌ల నిర్మాణాన్ని వ్య‌తిరేకిస్తూ పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్(పీవోకే)లోని ముజ‌ఫ‌రాబాద్ వాసులు నిర‌స‌న‌లు చేప‌ట్టారు. చైనా, పాకిస్తాన్ ప్ర‌భుత్వాలు ఈ రెండు న‌దుల‌పై ఆన‌క‌ట్ట‌ల కోసం ఏ చ‌ట్టం కింద ఒప్పందం కుదుర్చుకున్నార‌ని నిర‌స‌న‌కారులు ప్ర‌శ్నించారు. అక్ర‌మంగా ఆన‌క‌ట్ట‌లు నిర్మిస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు.నీలం... Read more »

ప్రపంచానికి చైనా తీరని నష్టం చేసింది, చైనా పై ట్రంప్ ఫైర్

చైనాలో ఉద్భవించిన కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందింది. అమెరికా, బ్రెజిల్ వంటి దేశాలు వైరస్ ప్రభావానికి వణికిపోతున్నాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి చైనాపై విమర్శలు చేశారు. ప్రపంచానికి చైనా తీరని నష్టం చేసిందని అన్నారు. కరోనా వ్యాప్తి... Read more »

చైనాకు భారత్ లొంగదు -నిక్కీహేలీ

లడఖ్‌లోని గాల్వన్‌ లోయ వద్ద చైనాతో పెరుగుతోన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం చైనాకు చెందిన 59 యాప్‌లను నిషేధించిన విషయం తెలిసిందే. అయితే ఈవిషయంపై భారత్‌ను ఇండో అమెరికన్‌, రిపబ్లికన్‌ పార్టీ నేత నిక్కీహేలి ప్రశంసించారు. ‘టిక్‌టాక్‌తో పాటు చైనా సంస్థలకు చెందిన... Read more »

చైనాకి బయపడమని భారత్ ఎప్పుడో చెప్పింది చైనా జాగ్రత్తగా ఉండాలి

గల్వాన్‌ లోయలో ఇండో-చైనా సైనికుల మధ్య ఘర్షణ నేపథ్యంలో అమెరికన్‌ సెనేటర్, రిపబ్లికన్ పార్టీ నాయకుడు మార్కో రూబియో భారత్‌కు సంఘీభావం తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్ చేశారు. బీజింగ్‌కు భయపడేది లేదని భారత్ స్పష్టం చేసిందని, అమెరికాలో భారత రాయబారి... Read more »

పాకిస్థాన్లో ఉగ్రదాడి

పాకిస్థాన్‌లో ఉగ్రదాడి జరిగింది. క‌రాచీలోని స్టాక్ మార్కెట్ ఆఫీస్ పై ఉగ్రవాదులు గ్రనేడ్ దాడి చేశారు. ఈ ఘ‌ట‌న‌లో ఐదుగురు మృతిచెంద‌గా.. మ‌రి కొంతమంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. గ్రనేడ్ దాడి త‌ర్వాత విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పుల‌ు జరుపుకుంటూ కార్యాలయంలోకి ప్ర‌వేశించిన న‌లుగురు తీవ్రవాదులను భ‌ద్ర‌తా ద‌ళాలు... Read more »

ఫేస్‌బుక్‌ అధినేతకు 7.2 బిలియన్ డాలర్ల ఆదాయం నష్టం

ఫేస్‌బుక్‌ అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌ 7.2 బిలియన్‌ డాలర్ల ఆదాయం నష్టపోయారు. నకిలీ వార్తలు, విద్వేషపూరిత పోస్టుల కట్టడికి సరైన చర్యలు తీసుకోవడం లేదన్న కారణంతో పలు కంపెనీలు ఫేస్​బుక్​కు ఇస్తున్న యాడ్స్​ను నిలిపేశాయి. దీంతో 53 వేల కోట్ల రూపాయల సంపద ఒక్క... Read more »

భారత్ జోలికి వస్తే ఉరుకోము , చైనాకి అమెరికా గట్టి వార్నింగ్

భారత్‌ సహా పలు ఆసియా దేశాలకు చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ నుంచి ఎదురవుతున్న ముప్పును నిలువరించేందుకు తమ అంతర్జాతీయ బలగాలను తరలించే అవకాశాన్ని సమీక్షిస్తున్నామని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో పేర్కొన్నారు. చైనా సైన్యాన్ని దీటుగా నిలువరించేందుకు సన్నద్ధంగా ఉన్నామని, అందుకు... Read more »

చైనాని నమ్మి మోసపోయిన నేపాల్ , నేపాల్ భూభాగాన్ని ఆక్రమించిన చైనా

నేపాల్‌ ప్రభుత్వానికి చైనా గట్టి షాకిచ్చింది. టిబెట్‌లో చేపట్టిన రోడ్డు నిర్మాణ విస్తరణలో భాగంగా నేపాల్‌ భూభాగంలోని దాదాపు 33 హెక్టార్లకు పైగా భూమిని ఆక్రమించింది. త్వరలోనే అక్కడ అవుట్‌పోస్టులను కూడా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. నేపాల్‌ వ్యవసాయ మంత్రిత్వ శాఖ సర్వే విభాగం... Read more »

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వివరాలు , భారత్ 2.57లక్షలు

కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడ వణికిస్తోంది. కరోనా వైరస్ ధాటికి అగ్రరాజ్యం అమెరికా విలవిలలాడుతోంది. అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య 20 లక్షలకు చేరుకుంది. అమెరికాలో ఇప్పటి వరకు 2.1 కోట్ల మందికి కరోనా టెస్టులు చేశారు. అమెరికా తరువాత రష్యాలో (1.2 కోట్లు)... Read more »

చర్చలతోనే పరిష్కరించుకుంటాం- చైనా

గత కొన్ని రోజులుగా చైనా భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలగొన్నాయి.తూర్పు లడక్ లోని వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి చైనా మరియు భారత్ తమ తమ స్థావరాలకు పెద్ద మొత్తమున భారీ యుద్ధ సామాగ్రిని తరలిస్తున్నాయి. ఈరోజు చైనా విదేశాంగ శాఖ అధికార... Read more »