కరోనాని జయించిన VH హనుమంతరావు

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ వి. హన్మంతరావు కరోనా వైరస్‌ నుంచి పూర్తిగా కోలుకున్నారు. 71 ఏళ్ల వయసున్న వీహెచ్‌, మధుమేహ సమస్యతో బాధపడుతున్నా కేవలం 10 రోజుల్లోనే స్వస్థత పొంది బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చా ర్జ్‌ అయ్యారు. ప్రజల ఆశీర్వాదం,... Read more »

మీ ధైర్యాన్ని భరతమాత శత్రువులు చూసారు, భారత్ భూభాగాన్ని టచ్ చేయాలనీ చూసిన ఎన్నో దేశాలు చరిత్రలో కొట్టుకుపోయాయి – ప్రధాని మోడీ

మీరు చూపించిన ధైర్యసాహాసాలు.. ప్ర‌పంచ‌దేశాల‌కు భార‌తీయ శ‌క్తిసామ‌ర్ధ్యాల‌ను తెలియ‌జేసింద‌ని ప్ర‌ధాని మోదీ సైనికుల‌ను ఉద్దేశించి మాట్లాడారు. ల‌డ‌ఖ్‌లోని లేహ్ వెళ్లిన ప్ర‌ధాని అక్క‌డ సైనికుల‌కు ధైర్యాన్ని నూరిపోశారు. చైనాతో స‌రిహ‌ద్దు ఉద్రిక్త నెల‌కొన్న నేప‌థ్యంలో.. ప్ర‌ధాని మోదీ ఇవాళ లేహ్‌కు ఆక‌స్మిక ప‌ర్య‌ట‌న చేశారు.... Read more »

ప్రగతి భవన్ కు తాకిన కరోనా, ఇక గజ్వేల్ నుండి కేసీఆర్ అధికార కార్యకలాపాలు

తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసిఆర్ అధికార నివాసం ప్ర‌గ‌తి భ‌వ‌న్ కు క‌రోనా సెగ త‌గిలింది.. ఇక్క‌డ ప‌ని చేసే నలుగురు సిబ్బందికి క‌రోనా నిర్ధార‌ణ అయింది.. దీంతో మొత్తం సిబ్బందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేస్తున్నారు..క‌రోనా సోకిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా..అనుమానితుల‌ను హోం... Read more »

ఫేస్బుక్ పరిచయం వివాహేతర సంబంధం హత్యకు దారితీసింది

ఓ వివాహిత ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తితో అక్రమ సంబంధం కారణంగా తన కన్నబిడ్డ దారుణ హత్యకు దారితీసిన ఘటన మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యాదాద్రి భువనగరి జిల్లాకు చెందిన కల్యాణ్ రావు పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఈక్రమంలో... Read more »

కాల్పుల విరమణను ఉల్లంగిస్తున్న పాకిస్థాన్ , పాక్ కు భారత్ గట్టి వార్నింగ్

ఈ ఏడాది జూన్‌ నాటికి పాకిస్థాన్‌ 2,432 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ కాల్పుల్లో 14 మంది చనిపోగా 88 మంది గాయపడ్డారంది. ఇరుదేశాల మధ్య 2003లో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందానికి విరుద్ధంగా పాక్‌ కాల్పులకు... Read more »

తల్లిదండ్రుల మీద ఉన్న కోపంతో చిన్నారిని చంపిన దుర్మార్గుడు

ప్రేమానురాగాలు చూపించాల్సిన చిన్నారిని చంపేశాడు ఓ దుర్మార్గుడు. బాలిక తల్లిదండ్రుల మీద కోపంతో బాలికను బాలి తీసుకున్నాడు కిరాతకుడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా పోచారంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్యాణ్, అనూష దంపతులు ఇస్మాయిల్‌గూడ విహారి హోమ్స్‌లో నివాసం ఉంటున్నారు.... Read more »

కరోనాతో కోలుకున్నవారికి ఇంటికి రావొద్దంటున్న బంధువులు

మానవ సంబంధాలను ప్రశ్నార్థకం చేస్తున్న వైచిత్రి ఇది. ఇటీవల కరోనా బారిన పడి గాంధీ ఆసుపత్రికి వచ్చినవారిలో చికిత్స పొంది పూర్తిగా కోలుకున్నా అనేకమందిని కుటుంబసభ్యులు తీసుకెళ్లలేదు. గత రెండువారాలుగా 30 మంది వరకు ఆసుపత్రిలోనే ఉండిపోయారు. వారిలో కొందరు వృద్ధులు కాగా మరికొందరు... Read more »

లాక్ డౌన్ ఉల్లంఘనలో హైదరాబాద్ కు మొదటిస్థానం

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ ఉల్లంఘనలో హైదరాబాదీలు టాప్‌లో నిలిచారు. కరోనా నిరోధానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తోన్న డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ సెక్షన్‌ 51(బి)ని ఉల్లంఘించడంలో ఎప్పటిలాగే హైదరాబాదీలు ముందున్నారు. మార్చి 22 నుంచి ఈ చట్టం అమలవుతుండగా.. జూలై 1 వరకు మాస్కులు... Read more »

కోడి గుడ్డు మీద ఈకలు పీకోద్దు – హరీష్ రావు

కొండ పోచమ్మ సాగర్ కాలువ లీకేజీ పై కాంగ్రెస్, బీజేపీలు గ్లోబల్ ప్రచారం చేస్తున్నాయి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. గజ్వేల్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. చిన్న కాలువ తెగితే పెద్ద రాద్ధాంతం చేస్తూ.. ప్రతి పక్షాలు కోడి... Read more »

సీఎం జగన్ కు అభినందనాలు – పూరీ జగన్నాథ్

అత్యాధునిక సాంకేతిక​ పరిజ్ఞానంతో 108,104 అంబులెన్సు స‌ర్వీసుల‌ను ప్రారంభించిన ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గన్‌మోహ‌న్ రెడ్డిపై ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ ప్ర‌శంస‌లు కురిపించారు. ప్ర‌పంచ‌మంతా క‌రోనా సంక్షోభంతో పోరాడుతున్న స‌మ‌యంలోనూ ప్ర‌జ‌ల కోసం సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లుచేస్తున్న తీరు అభినంద‌నీయం అంటూ ట్వీట్ చేశారు. జాతీయ... Read more »