తెలంగాణ ప్రతిపక్షాలు పనికిరాని దద్దమ్మలు- మంత్రి తలసాని

విపక్షాలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రతిపక్షాలు పనికిరాని చెత్త దద్దమ్మలు అంటూ మండిపడ్డారు. ‘‘ముఖ్యమంత్రి కేసీఆర్ కన్పించకపోతే ప్రతిపక్షాలకు వచ్చే నష్టమేంటి?, సీఎం కన్పించకపోతే పాలన ఆగిందా?, ప్రభుత్వ పథకాలు ఆగాయా?, పరిపాలనలో సచివాలయం ఒక భాగం.... Read more »

కరోనా కేసులో భారత్ ౩వ స్థానం దీనికి కేంద్రం వైఫల్యం అని ఆరోపణలు చేయలేము -మంత్రి కేటీఆర్

రాష్ట్రంలో కరోనాపై ప్రతిపక్షాలు అర్థంలేని విమర్శలు చేస్తూ వైద్యులు, సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాయని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. దేశంలో కొవిడ్‌ మరణాల రేటు 3శాతం ఉంటే.. రాష్ట్రంలో రెండుశాతం కన్నా తక్కువగా ఉన్నదని చెప్పారు. కరోనా కేసుల్లో భారత్‌... Read more »

ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత అంతకంతకూ పెరుగుతున్న వేళ.. ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులకు తెలంగాణ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆర్టీ-పీసీఆర్ టెస్టులను చేస్తున్నప్పటికీ.. వాటి ఫలితాలు రావడానికి ఆలస్యం అవుతుండటంతో.. ర్యాపిడ్ టెస్టులకు తెలంగాణ సర్కారు అనుమతి ఇచ్చింది.... Read more »

ఇక నుండి మాస్క్ లేకుంటే జైలుకే

రోజురోజుకూ పెరిగిపోతున్న కరోనా కేసులతో పోలీసుశాఖ మరింత కఠినంగా వ్యవహరించనుంది. ఇప్పటికే ప్రైవే టు పార్టీలు, విందులు, వినోదాల విషయం లో నిబంధనలు ఉల్లంఘించినా.. పోలీస్‌స్టేషన్లలోకి గుంపులుగా వచ్చినా క్రిమినల్‌ కేసులు పెడతామని హెచ్చరించిన తెలంగాణ పోలీసులు ఇకపై మాస్కు ధరించే విషయంలోనూ అంతే... Read more »

తెలంగాణ హైకోర్టు కు తాకిన కరోనా

తెలంగాణ హైకోర్టులో ప‌ని చేస్తున్న ఉద్యోగుల‌కు, సెక్యూరిటీ సిబ్బందికి క‌రోనా పాజిటివ్ అని తేల‌డం క‌ల‌క‌లం రేపుతోంది. మంగ‌ళ‌వారం న్యాయ‌స్థానంలో ప‌ని చేసే 50 మందికి సిబ్బందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. నేడు దీని ఫ‌లితాలు వెలువ‌డ‌గా అందులో 10 మందికి పాజిటివ్ అని నిర్ధార‌ణ... Read more »

కొడుకు చనిపోగానే కోడలిని పెళ్లి చేసుకున్న మామ

ఛత్తీస్‌గఢ్ బిలాస్‌పూర్‌లో ఓ అరుదైన వివాహం జరిగింది. ఓ వ్యక్తి తన కొడుకు చనిపోవడంతో అతడి భార్యను వివాహం చేసుకున్నాడు. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌కు చెందిన గౌతమ్ సింగ్, ఆర్తి సింగ్(22) దంపతులు. గౌతమ్ సింగ్ రెండేళ్ల క్రితం చనిపోయాడు. దీంతో ఆర్తిసింగ్ రెండు సంవత్సరాలుగా... Read more »

రోగుల పట్ల బాధ్యతగా మానవత్వంతో చికిత్స అందించండి – గవర్నర్

కరోనా పాజిటివ్ రోగులొస్తే కచ్చితంగా చేర్చుకుని మెరుగైన చికిత్స అందించాలని గవర్నర్ తమిళ సై ప్రైవేటు హాస్పిటల్స్ యాజమాన్యాలను కోరారు. అంతేకాదు.. నాణ్యమైన చికిత్సతో రోగులకు భరోసా కల్పించేలా వ్యవహరించాలని గవర్నర్ స్పష్టం చేశారు. తెలంగాణలో కరోనా వ్యాప్తి రోజు రోజుకూ పెరుగుతున్న నేపధ్యంలో... Read more »

తెలంగాణలో తుగ్లక్ పాలన నడుస్తుంది, జగన్ అద్భుతంగా పనిచేస్తున్నారు -పీసీసీ చీఫ్ ఉత్తమ్

నగర పోలీసులపై పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇంటి ముందు పోలీసులను ఎందుకు పెట్టారని పోలీసులను ఉత్తమ్‌ ప్రశ్నించారు. ఈ మేరకు బంజారాహిల్స్‌ డీసీపీతో ఉత్తమ్‌ ఫోన్‌లో ప్రశ్నించారు. తనను కలవడానికి వస్తున్న కార్యకర్తలను పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని... Read more »

నా ప్రాణాలు కాపాడిన దేవుడు ఈటెల రాజేందర్

ఒక్క ఫోన్‌ కాల్‌ ఒక ప్రాణాన్ని నిలబెట్టింది. అర్థరాత్రి వేళ, తనను కాపాడాలంటూ ఓ వ్యక్తి చేసిన వేడుకోలు మంత్రిని స్పందించేలా చేసింది. తెలంగాణా ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ చొరవ తన ప్రాణాలను కాపాడిదంటూ ఓ కరోనా బాధిడుతు చెబుతున్న వీడియో... Read more »

వామ్మో కరెంట్ బిల్ 25 లక్షలు

కరెంట్‌ బిల్లు ఓ వినియోగదారుడికి గట్టి షాక్‌ ఇచ్చింది. ఏకంగా రూ.25 లక్షల విద్యుత్‌ బిల్లు రావడం చూసి ఆ ఇంటి యజమాని గుండె గుబేల్‌మన్నంత పనైంది. హైదరాబాద్‌లోని లాలాపేట జనప్రియా అపార్ట్‌మెంట్‌లో సింగిల్‌ బెడ్రూం ప్లాట్‌లో కృష్ణమూర్తి ఉంటున్నారు. ఐతే లాక్‌డౌన్‌ కారణంగా... Read more »