ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి

ముస్లింల యొక్క అతి పెద్ద పండగ రంజాన్ సందర్భంగా కొడంగల్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి శనివారం ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పరమత సహనాన్ని, మతసామరస్యాన్ని, ఆధ్యాత్మికతను చాటే పవిత్రమైన పండుగ రంజాన్ అని అన్నారు.... Read more »

పంచాయతీరాజ్ చట్టం 2018 సవరణ బిల్లుకు ఆమోదం తెలిపిన అసెంబ్లీ

తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 సవరణ బిల్లుని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు శాసనమండలిలో ప్రవేశపెట్టారు. సోమవారం మండలిలో శాసనసభ్యులు జాఫ్రీ, టి. జీవన్‌రెడ్డి తదితరులు బిల్లుపై చర్చచేశారు.అనంతరం బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించారు. తెలంగాణ పంచాయతీ... Read more »

కేవలం దళితులనే అభివృద్ధి చేస్తున్నాం అనేది అబద్దం -కేసీఆర్

దళితుల కోసం చాలా పథకాలు పెట్టి, వారినే అభివృద్ధి చేస్తున్నారని సమాజంలో జరుగుతున్న చర్చ కేవలం దుష్ప్రచారమేననని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఏ ఒక్క కులాన్నీ, మతాన్నీ, వర్గాన్నీ విస్మరించ లేదని, నిర్లక్ష్యం చేయలేదని.. బ్రాహ్మణులు, ఇతర అగ్రకులాల్లోని... Read more »

రాష్టానికి రావాల్సిన 2700 కోట్లను తక్షణమే విడుదల చేయాలి -హరీష్ రావు

జీఎస్టీ పరిహారం కేంద్రమే చెల్లించాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కోరారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో 41వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం డిమాండ్లను హరీశ్‌రావు కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు.... Read more »

శ్రీశైలం విద్యుత్ కేంద్రం సంఘటన పై సీఎం కేసీఆర్ దిగ్బ్రాంతి

శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ప్రమాదం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ప్లాంట్‌లో చిక్కుకున్న వారు క్షేమంగా తిరిగిరావాలని కోరుకున్నారు. ప్లాంట్ వద్ద ప‌రిస్థ‌తి స‌మీక్షిస్తున్న మంత్రి జగదీష్ రెడ్డి, సీఎండి ప్రభాకర్ రావుతో... Read more »

భారత్ తో అణుయుద్ధం తప్పదు భారత్ జాగ్త్రతగా ఉండాలి -పాకిస్థాన్

భారత్‌తో తలపడాల్సి వస్తే అది సంప్రదాయ యుద్ధం కాదని..అణు యుద్ధం అనివార్యమని పాకిస్తాన్‌ హెచ్చరించింది. తమ ఆయుధాలు ముస్లింలను కాపాడతాయని, కేవలం భారత భూభాగాన్నే లక్ష్యంగా చేసుకుంటాయని తెలిపింది. తమ ఆయుధాలు విస్పష్టంగా లక్ష్యాలకు గురిపెడతాయని పాకిస్తాన్‌ మంత్రి షేక్‌ రషీద్‌ అన్నారు. పాక్‌... Read more »

3 లక్షల లోపు మంచి కార్లు కొనాలనుకుంటే ఇవి ఒకసారి చూడండి

రోనా భయంతో ప్రజలు బస్సులు ఎక్కాలంటేనే భయపడుతున్నారు. ప్రయాణానికి సొంత వాహనం ఉండాలని ఆలోచిస్తున్నారు. అనేక మంది మధ్య తరగతి ప్రజలు తక్కువ ధరలో కారును కొనేందుకు సిద్ధమవుతున్నారు. వీరి కోసం రూ. 3 లక్షలలోపు మార్కెట్లో లభ్యమయ్యే కార్ల వివరాలు.. జపాన్ ఆటోమొబైల్... Read more »

పదేళ్ల పాటు కరోనా ప్రభావం ఉంటుంది -WHO

కరోనా మహమ్మారి ప్రపంచ ప్రజలను ముప్పుతిప్పలు పెడుతోంది. కరోనాతో ప్రపంచ దేశాలు ఆర్థికంగా చితికిపోయాయి. అన్ని రంగాలు స్తంభించిపోయాయి. కోట్లాది మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఈ క్రమంలోనే కరోనాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఒ) తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది.... Read more »

భారతదేశ రక్షణ కోసం మరో కీలక ఆయుధం “హెలీనా” సిద్ధం

ప్రపంచంలోనే అత్యంత అధునాతన యంటీ ట్యాంక్ గైడెడ్ క్షిప‌ణి ‘హెలీనా’ ప్రయోగానికి సంబంధించిన వీడియోల‌ను భార‌త వైమానికి ద‌ళం విడుద‌ల చేసింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) తయారు చేసిన హెలీనాకు ధ్రువ‌స్త్రా అని నామ‌క‌ర‌ణం చేశారు. ఒడిశాలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్... Read more »

మొట్ట మొదటి కరోనా భీమా చిత్రం

సినిమా షూటింగ్ కు వెళ్లిన పలువురు కరోనా బారిన పడటంతో ఈ నెల నుండి షూటింగ్ చేయాలనుకున్న వారు కూడా వెనుకడుగు వేస్తున్నారు. కొందరు మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో షూటింగ్ కు వెళ్తున్నారు. షూటింగ్ చేస్తున్న సమయంలో ఎవరైనా కరోనా భారిన పడితే తీవ్ర... Read more »