ధోని కన్నా గంగూలీనే సూపర్ హీరో – పార్థివ్ పటేల్

భారత క్రికెట్‌పై మాజీ సారధి, ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రభావమే ఎక్కువగా ఉందని వికెట్‌కీపర్ బ్యాట్స్‌మెన్ పార్థివ్ పటేల్ అభిప్రాయపడ్డాడు. ఏమీలేని స్థాయి నుంచి భారత జట్టును గంగూలీ తయారుచేశాడని, అందువల్లే భారత్‌కు ప్రపంచకప్ అందించిన ధోనీకన్నా దాదా ప్రభావమే ఇండియన్... Read more »

బ్యాంకుల్లో ఉద్యోగాలు కొద్దిగా కష్టపడితే కచ్చితంగా సాధించవచ్చు

రీజనల్ రూరల్ బ్యాంకుల్లో 9640 పోస్టుల్ని భర్తీ చేసేందుకు ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ 2020 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీసర్ స్కేల్ -I, II, III, ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్పస్) పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్... Read more »

25 న తెలంగాణ బంద్

తెలంగాణ బంద్‌కు మావోయిస్టు రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. విరసం నేత వరవరరావును విడుదల చేయాలంటూ జులై 25న మావోయిస్టు కమిటీ బంద్‌కు పిలుపునిచ్చింది. వరవరరావుపై ఉన్న కేసులను వెంటనే ఎత్తివేయాలని కోరింది. ఉపా, ఎన్‌ఐఏ కేసులు ఎత్తివేయడంతో పాటు అడవుల నుంచి గ్రేహౌండ్స్ బలగాలను... Read more »

అమెరికాను ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్దమవుతున్న చైనా

దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యం చాటుకునేందుకు ప్రయత్నిస్తున్న చైనాకు చెక్‌ పెట్టేందుకు అమెరికా గత కొన్ని రోజులుగా క్రియాశీలక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా యుద్ధ విన్యాసాలు చేపడుతూ గట్టి హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యానికి దీటుగా బదులిచ్చేందుకు చైనా పీపుల్స్‌... Read more »

ఏనుగును దత్తత తీసుకున్న కొణిదెల ఉపాసన

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఓ ఏనుగును ఏడాది పాటు దత్తత తీసుకుంది. సోమవారం ఆమె తన పుట్టిన రోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉపాసన నెహ్రూ జూపార్కును సందర్శించారు. అక్కడ ఉన్న రాణి అనే ఏనుగును ఉపాసన దత్తత... Read more »

N95 మాస్కులు వైరస్ ను అడ్డుకోలేవు కేంద్రం హెచ్చరిక

కరోనా మహమ్మారి నియంత్రణలో భాగంగా అందరు మాస్కులు ధరిస్తున్న విషయం తెసిందే. అయితే మాస్కుల వినియోగంపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. కవాటం ఉన్న ఎన్95 మాస్కులు వినియోగించవద్దని, ఇవి వైరస్ వ్యాప్తిని అడ్డుకోలేవని స్పష్టం చేసింది. ఈ మేరకు... Read more »

కరీంనగర్ శుద్ధమైన నీటికోసం 110 కోట్లతో ఏర్పాటు చేసిన రిజర్వాయిర్ ను ప్రారంభించిన కేటీఆర్

కరీంనగర్‌ పట్టణ ప్రజలకు ఇక నుంచి ప్రతి రోజు మంచి నీరు అందనుంది. కరీంనగర్‌ కార్పొరేషన్‌లో రోజూ శుద్ధమైన నీటి సరఫరా కోసం శాతవాహన వర్సిటీలో రూ. 110 కోట్లతో ఏర్పాటు చేసిన మెయిన్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా... Read more »

క్రికెట్ ప్లేయర్స్ ఎంపికను ప్రత్యేక్ష ప్రసారం చేయాలి, సెలెక్షన్ కమిటి వలనే భారత్ ప్రపంచ కప్ కోల్పోయింది – మనోజ్ తివారి

భారత క్రికెటర్, బెంగాల్‌ రంజీ జట్టు మాజీ కెప్టెన్‌ మనోజ్‌ తివారీ భారత సెలక్షన్‌ కమిటీ తీరుపై విరుచుకుపడ్డాడు. జట్టు ఎంపికలో ప్రాంతీయతకు ప్రాధాన్యత లభిస్తోందని ఆరోపించాడు. ఎవరి హయాంలోనైనా చీఫ్‌ సెలక్టర్‌ సొంత ప్రాంతానికి చెందిన క్రికెటర్లకే మేలు కలుగు తుందని విమర్శించాడు.... Read more »

“భగవద్గీత సాక్షిగా” మెగా హీరో కొత్త సినిమా

మెగా హీరో సాయితేజ్ కొత్త సినిమాకు ’భగవద్గీత సాక్షిగా…అని టైటిల్ పెట్టనున్నట్టు టాలీవుడ్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి. చిత్రలహరి ప్రతి రోజు పండుగే తో సాయితేజ్ వరుస విజయాలు అందుకున్నారు. ప్రస్తుతం ఆయన సోలో బ్రతుకే సో బెటరుసినిమా చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు... Read more »

కరోనా వాక్సిన్ ను కనిపెట్టే సత్తా ఇండియాకు ఉంది -బిల్ గేట్స్

భారత్‌ తో పాటు ప్రపంచానికి కరోనా వ్యాక్సిన్‌ అందించే సామర్థ్యం భారత ఫార్మాస్యూటికల్‌ రంగానికి ఉందని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. కరోనాపై ఎన్నో దేశాల ఫార్మా కంపెనీలు, మెడికల్ వర్శిటీలు ప్రయోగాలు చేస్తున్నాయని వ్యాఖ్యానించిన ఆయన, ఇండియా ఫార్మా పరిశ్రమ... Read more »