ముందుగా వారికే కరోనా వాక్సిన్ -ఈటెల రాజేందర్

వ్యాక్సిన్‌ వస్తే ముందుగా పేదలకు, బస్తీల్లో ఉండేవాళ్లకు ప్రాధాన్యం ఇస్తామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు ప్రత్యేకంగా కమిటీ వేసి అమలు చేస్తామని తెలిపారు. తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ దేశంలోనే మూడో స్థానంలో ఉందన్నారు. ఉపసంఘం భేటీలోనూ, ఆ... Read more »

భారత్ లో విజృంభిస్తున్న కరోనా

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ అంతకంతకూ తీవ్రమవుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 77,266 పాజిటివ్‌ నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 33,87,501 కు చేరింది. ఒక్కరోజే 70 వేలకు పైగా కేసులు నమోదవడం ఇదే తొలిసారి. తాజాగా 1057 మంది కోవిడ్‌ బాధితులు మృతి... Read more »

కొడంగల్లో పెరుగుతున్న కరోనా కేసులు గ్రామాల్లోకి వ్యాప్తి చెందే అవకాశం

వికారాబాద్ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉంది .తాజాగా కొడంగల్ మండలంలో శాంతినగర్ లో 6 పాజిటివ్ కేసులు నమోదు కావటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొడంగల్ మండలంలోని చుట్టూ ప్రక్క గ్రామాల వారు ఎలాంటి నిత్య అవసరాలు ఉన్న కొడంగల్... Read more »

కరోనా కేసులో భారత్ ౩వ స్థానం దీనికి కేంద్రం వైఫల్యం అని ఆరోపణలు చేయలేము -మంత్రి కేటీఆర్

రాష్ట్రంలో కరోనాపై ప్రతిపక్షాలు అర్థంలేని విమర్శలు చేస్తూ వైద్యులు, సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాయని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. దేశంలో కొవిడ్‌ మరణాల రేటు 3శాతం ఉంటే.. రాష్ట్రంలో రెండుశాతం కన్నా తక్కువగా ఉన్నదని చెప్పారు. కరోనా కేసుల్లో భారత్‌... Read more »

ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత అంతకంతకూ పెరుగుతున్న వేళ.. ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులకు తెలంగాణ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆర్టీ-పీసీఆర్ టెస్టులను చేస్తున్నప్పటికీ.. వాటి ఫలితాలు రావడానికి ఆలస్యం అవుతుండటంతో.. ర్యాపిడ్ టెస్టులకు తెలంగాణ సర్కారు అనుమతి ఇచ్చింది.... Read more »

హైదరాబాద్ లో కరోనా విలయతాండవం

నగరంలో కరోనా మృత్యు ఘంటికలు మోగిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 237 మంది కరోనాతో మృతి చెందగా.. వారిలో 200 మందికిపైగా గ్రేటర్‌ హైదరాబాద్‌ వాసులే ఉన్నారు. తాజాగా హైదరాబాద్‌లోని ఛాతీ ఆస్పత్రి లో పనిచేస్తున్న విక్టోరియా జయమణి అనే హెడ్‌ నర్సు కరోనాతో మృతి... Read more »

కరోనా వాక్సిన్ వచ్చేవరకు అందరు జాగ్రత్తగా ఉండాలి -ప్రధాని మోడీ

కరోనా వాక్సిన్ వచ్చేంత వరకూ ప్రజలందరూ అత్యంత అప్రమత్తతోనే ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. వాక్సిన్ వచ్చేంత వరకూ భౌతిక దూరంతో పాటు మాస్కులను కూడా తప్పకుండా ధరించాలని ఆయన సూచించారు. వలస కూలీల నిమిత్తమై రూపొందించిన ‘ఆత్మ నిర్భర్ ఉత్తర... Read more »

కరోనాన్ని వ్యాపారకోణంలో చూడకండి- వైద్య ఆరోగ్యశాఖ -మంత్రి ఈటెల రాజేందర్

తెలంగాణ ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్ ప్రైవేట్ ల్యాబ్స్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..కరోనాను వ్యాపార కోణంలో చూడవద్దని, మార్కెటింగ్ చేసుకునే ప్రయత్నం చేయవద్దని సూచించారు. కరోనా చికిత్సలో సర్వైలెన్స్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ అనే మూడు విధానాలు కలిసి ఉన్నాయని… ఈ నేపథ్యంలో పాజిటివ్... Read more »

ఈ శానిటైజర్లు వాడితే విషం వాడినట్టే,తప్పక తెలుసుకోండి

విష‌పూరిత ర‌సాయ‌నాలు ఉన్న తొమ్మిది శానిటైజ‌ర్ల‌ను ఉప‌యోగించొద్ద‌ని అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చ‌రించింది. ఇప్ప‌టికే మార్కెట్ల‌కు త‌ర‌లించిన ఉత్ప‌త్తుల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని ఎస్క్‌బయోకెమ్ సంస్థ‌‌ను ఆదేశించింది. ఈ సంస్థ త‌యారు చేసిన శానిటైజ‌ర్ల‌లో ప్ర‌మాద‌కర మిథ‌నాల్ ఉంద‌ని ఎఫ్‌డీఏ గుర్తించింది.మిథ‌నాల్ ఉన్న శానిటైజ‌ర్ల‌ను ఉప‌యోగించ‌డం ఆరోగ్యానికి... Read more »

ప్రపంచ వ్యాప్తంగా కోటికి చేరువలో కరోనా కేసులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 91,88,362 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 4,74,339 మంది మృతి చెందగా.. కరోనా బారినపడి 49,37,282 మంది కోలుకున్నారు. ఇక అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. న్యూజెర్సీ, న్యూయార్క్‌పై కరోనా... Read more »