చైనా నిర్లక్ష్యం కారణంగా ప్రపంచం మొత్తం నాశనం అవుతుంది -చైనా ప్రొఫెసర్ ఝు ఝురన్

చైనాలోని కమ్యూనిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు వెళ్లక తప్పదు. ప్రభుత్వంపై బహిరంగ విమర్శలు చేసే వారిని అరెస్టు చేసి జైలుకు పంపుతున్నారు. బీజింగ్‌లోని సింఘువా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఝు ఝురున్ ప్రభుత్వంపై బహిరంగ విమర్శలు చేశారు. దీంతో ఆయన్ను అరెస్టు చేసి జైలుకు... Read more »

కరోనా సమయంలో 4T లు చాల ముఖ్యమైనవి అందరు పరీక్షలు చేయించుకోవాలి -గవర్నర్

రాష్ట్ర గవర్నర్‌ సౌందరరాజన్‌ కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. రిపోర్టులో కరోనా నెగటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని గవర్నర్‌ స్వయంగా వెల్లడించారు. ప్రజలను సైతం ముందస్తు పరీక్షలు చేయించుకొని కరోనా బారిన పడకుండా జాగ్రత్త పడాలని కోరారు. ఈ సందర్బంగా గవర్నర్ ప్రజలకు పలు... Read more »

నా కెప్టెన్సీ పోవటానికి చాపెల్ ఒక్కరే కారణం కాదు, నేను నమ్మిన వారే నన్ను మోసం చేసారు -గంగూలీ

భారత క్రికెట్‌ను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన కెప్టెన్ సౌరవ్ గంగూలీ. దాదాపు ఆరేళ్ల పాటు జట్టుకు నాయకత్వం వహించిన గంగూలీ ఎన్నో మరపురాని విజయాలను అందించారు. ముఖ్యంగా 2003 ప్రపంచకప్‌లో జట్టును ముందుండి నడిపించిన తీరు అత్యద్భుతం. అయితే 2005లో గంగూలీ అనూహ్యంగా తన... Read more »

దమ్ముంటే కేంద్రం నుండి నిధులు రాలేదని టీఆర్ఎస్ శ్వేతపత్రం విడుదల చేయాలి – సోయం బాపురావు

కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించలేదని రాష్ట్ర మంత్రులు విమర్శలు చేయడం సరికాదని, దమ్ముంటే కేంద్రం నుంచి నిధులు రాలేదని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఎంపీ సోయం బాపురావు సవాల్‌ విసిరారు. శుక్రవారం స్థానిక శాంతినగర్‌లోని బీజేపీ జిల్లా... Read more »

నాకు పెళ్లి వద్దు చదుకోవాలని ఉంది షీ టీం కు అమ్మాయి ఫోన్

నాకు చదువుకోవాలని ఉంది.. కానీ మా తల్లిదండ్రులు పెళ్లి చేస్తామంటున్నారు.. సంబంధం కూడా చూశారు.. నాకు ఇష్టం లేకున్నా పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.. ఈ పెళ్లిని ఎలాగైనా ఆపండి’ అంటూ ఓ అమ్మాయి ఫోన్‌ ద్వారా షీ టీం పోలీసులను కోరింది. తల్లిదండ్రులపై... Read more »

యశోద హాస్పిటల్ ఘోరం బ్రతికున్న మనిషిని చనిపోయారు అన్నారు 8 లక్షలు వసూలు చేసారు

Read more »

కొడంగల్లో పెరుగుతున్న కరోనా కేసులు గ్రామాల్లోకి వ్యాప్తి చెందే అవకాశం

వికారాబాద్ జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉంది .తాజాగా కొడంగల్ మండలంలో శాంతినగర్ లో 6 పాజిటివ్ కేసులు నమోదు కావటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొడంగల్ మండలంలోని చుట్టూ ప్రక్క గ్రామాల వారు ఎలాంటి నిత్య అవసరాలు ఉన్న కొడంగల్... Read more »

ఉగ్రవాదుల దాడిలో బీజేపీ నేత మృతి

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో బిజెపి నేత షేక్‌ వాసింతోపాటు ఆయన తండ్రి, సోదరుడు చనిపోయారు. బాండిపొరా జిల్లాలో జరిగిందీ ఘటన. స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలోని ఓ దుకాణం బయట వాసిం కుటుంబం కూర్చున్న సమయంలో రాత్రి 9 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు ఈ... Read more »

WHO పనితీరు బాగాలేదు ప్రతి విషయంలో చైనా ని వెనకేసుకొస్తుంది అందుకే WHO నుండి మేము వైదొలుగుతున్నాం – అమెరికా అధ్యక్షుడు ట్రంప్

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్లుహెచ్‌ఒ) నుంచి తాము వైదొలగుతున్నట్టు ఐక్యరాజ్యసమితి(యుఎన్)కి అధికారికంగా ట్రంప్ ప్రభుత్వం తెలియచేసింది. కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తున్న నమయంలో ఆ సంస్థ నుంచి తెగతెంపులు చేసుకుంది. కరోనా నివారణకు అవసరమైన సంస్కరణలు చేపట్టడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ వైఫల్యం చెందిందని ఆరోపిస్తూ... Read more »

హీరో విశాల్ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు -రమ్య

విశాల్ నటుడిగా దక్షిణ సినీ పరిశ్రమలోమంచి పేరుంది. ఈయన నిర్మాతగా కూడా పలు చిత్రాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈయన చక్ర అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈయనకు స్థానిక వడపళని, కుమరన్∙కాలనీలోని చిత్ర నిర్మాణ కార్యాలయం ఉంది. అందులో పది మందికి పైగా... Read more »