చైనాకి సంబందించిన వాటిని తొలగించండి -రాజాసింగ్

చైనాతో భారత సైన్యం యుద్ధం చేస్తుంటే మనవంతుగా మన ఫోన్​లో ఉన్న చైనా యాప్​లను ఒక్క వేలుతో తొలిగించి మన దేశ సైన్యానికి మద్దతు తెలుపాలని గోశామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్​ పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలోని చైనీస్​ ఫాస్ట్​ ఫుడ్​ పేరుతో ఉన్న హోటల్స్​ వాటి పేరును మార్చుకోవాలని హొటల్ యాజమాన్యాలకు రాజా సింగ్ విజ్ఞప్తి చేశారు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews