కరోనా ఎఫెక్ట్ తిరుపతి 14 వరకు లాక్ డౌన్

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు నానాటికి పెరిగిపోతున్న నేపథ్యంలో తిరుపతిలో లాక్ డౌన్ ను మరో పది రోజులు పొడిగించారు. దీంతో ఈ నెల 14 వరకూ తిరుపతిలో లాక్ డౌన్ అమలులో ఉంటుంది. ఈ మేరకు జిల్లా అధికారులు, తిరుపతి నగరపాలక సంస్థ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా నగరంలో వ్యాపార లావాదేవీలు చాలా వరకు మూతపడ్డాయి. లాక్ డౌన్ కారణంగా అటు తిరుమల వెళ్లే భక్తుల సంఖ్య చాలా తగ్గిపోయింది. జారీ చేసిన టిక్కెట్ల కంటే తక్కువ మంది భక్తులు తిరుమలకు వస్తున్నారని టీటీడీ ప్రకటించింది.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews