కరోనా ఎఫెక్ట్ తిరుపతి 14 వరకు లాక్ డౌన్

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు నానాటికి పెరిగిపోతున్న నేపథ్యంలో తిరుపతిలో లాక్ డౌన్ ను మరో పది రోజులు పొడిగించారు. దీంతో ఈ నెల 14 వరకూ తిరుపతిలో లాక్ డౌన్ అమలులో ఉంటుంది. ఈ మేరకు జిల్లా అధికారులు, తిరుపతి నగరపాలక సంస్థ... Read more »

కరోనా భయం డబ్బుల వలన కరోనా వస్తుందని వాషింగ్ మిషన్ లో డబ్బులను వేసి కడిగిన వ్యక్తి

కరోనా సోకకుండా ఉండేందుకు ఫేస్ మాస్కులు, హ్యాండ్ శానిటైజర్‌‌లను ప్రజలు వాడుతున్న సంగతి తెలిసిందే. కూరగాయలు, నిత్యావసర వస్తువులను శానిటైజ్ చేయడానికి శానిటైజర్ స్ప్రేలు కూడా యూజ్ చేస్తున్నారు. వైరస్ దేనికి ఉంటుందో తెలియదు కాబట్టి చేతులను కడుక్కోవడంతోపాటు కొనే వస్తువలు, తాకే వాటిని... Read more »