కొడంగల్లో స్పెషల్ వాక్సిన్ డ్రైవ్ ప్రారంభించిన MLA పట్నం నరేందర్ రెడ్డి

కొడంగల్లో స్పెషల్ వాక్సిన్ డ్రైవ్ ప్రారంభించిన MLA పట్నం నరేందర్ రెడ్డి జర్నలిస్ట్ అందరికి కోవిడ్ వాక్సిన్ ఇవ్వాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు కొడంగల్ నియోజక పరిధిలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కోవిడ్ వాక్సిన్ ప్రక్రియను ప్రారంభించారు కొడంగల్లో స్పెషల్ వాక్సిన్ డ్రైవ్... Read more »

పథకాలు వెనక్కి తీసుకోవాలి సుశీల్ ని వెంటనే ఉరి తీయాలి -రానా తల్లి

నా కొడుకును హత్య చేసిన వాడు ఎన్నటికీ మెంటార్‌ కాలేడు. సుశీల్‌ ఇప్పటి వరకు సాధించిన పతకాలన్నంటిని వెనుకకు తీసుకోవాలి. ఈ హత్య కేసును పోలీసులు సమగ్రంగా విచారిస్తారన్న నమ్మకముంది. కానీ సుశీల్‌ ఏదో ఒక రకంగా రాజకీయ నాయకుల అండదండలతో తప్పించుకునే అవకాశముంది.... Read more »

సినీ కార్మికులకు సహాయం చేసిన హాస్య నటుడు అలీ

సినీ కార్మికులకు ప్రముఖ హాస్యనటుడు అలీ సాయమందించారు. జుబేదాతో కలిసి నిత్యావసర వస్తువులను అందించారు. టాలీవుడ్ లోని 24 శాఖల్లో పని చేసే వారు కరోనా కారణంగా షూటింగ్ లు నిలిచిపోయి అవస్థలు పడుతున్నారని, ఈ క్రమంలోనే వారికి సాయం చేయాలన్న ఆలోచనతో తనకు... Read more »

వాట్సాప్ కు హెచ్చరిక! కేంద్ర మంత్రిత్వ శాఖ నోటీసులు

వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీని వెంటనే వెనక్కి తీసుకోవాలని కేంద్రం నోటీసులు జారీ చేసింది. ఈ కొత్త ప్రైవసీ పాలసీని విత్ డ్రా చేసుకోవాలని కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ పేర్కొంది. వారం రోజుల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని వాట్సాప్‌కు నోటీసులు పంపింది. లేకుంటే... Read more »

ఈటల చూపు బీజేపీ వైపేనా ? బీజేపీ నుండి ఈటలకు ఆహ్వానం

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామానికి బీజం పడింది. హుజురాబాద్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు బీజేపీ అధికారికంగా ఆహ్వానం పలికినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీజేపీ ఎంపీ కిషన్‌రెడ్డి, గడ్డం వివేక్‌లు ఈటలతో భేటీ అయ్యి చర్చించినట్లు సమాచారం. కలిసి పోరాటం చేద్దామని... Read more »

సేవకు బొల్లారం ఆసుపత్రి సిద్ధం – రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి స్థాపించిన ఆసుపత్రి సర్వం సిద్దమయింది రేవంత్ రెడ్డి మాటలలో, ప్రయత్నం ఫలించింది. 15 రోజుల కష్టం కొలిక్కి వచ్చింది. సేవకు బొల్లారం ఆసుపత్రి సిద్ధమైంది. కోవిడ్ కష్టకాలంలో నా నియోజకవర్గ ప్రజల వైద్య సేవకు ఆసుపత్రి రెడీ అయింది.... Read more »

ఈ నెల 26 నుండి జూనియర్ డాక్టర్ల సమ్మె

కరోనా విలయతాండవం చేస్తోన్న వేళ… రాష్ట్రంలో జూనియర్‌ డాక్టర్లు సమ్మెకు దిగుతామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తమ సమస్యల్ని ప్రభుత్వం నిర్ణీత గడువులోగా పరిష్కరించకపోతే ఈనెల 26 నుంచి విధులు బహిష్కరించి సమ్మెకు దిగుతామని తెలంగాణ జూనియర్‌ డాక్టర్ల సంఘం హెచ్చరించింది. అప్పటివరకు నల్లబ్యాడ్జీలతో... Read more »

రేవంత్ రెడ్డి పిటిషన్ ను కొట్టేసిన ఏసీబీ కోర్టు

ఏసీబీ ప్రత్యేక కోర్టులో మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డికి మరోసారి చుక్కెదురైంది. ఓటుకు కోట్లు కేసును విచారించే పరిధి తమకుందని ఏసీబీ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసును విచారించే పరిధి ఎన్నికల ట్రిబ్యునల్‌కు మాత్రమే ఉందని, ఏసీబీ ప్రత్యేక కోర్టుకు లేదంటూ రేవంత్‌రెడ్డి... Read more »

బీజేపీ ఫెక్ మీడియా నడుపుతుంది – హరీష్ రావ్

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ 12మంది కేంద్ర మంత్రులను, జాతీయ అధ్యక్షున్ని, ప్రధాన మంత్రిని కూడా రంగంలోకి దింపిందని మంత్రి హరీష్‌ రావు అన్నారు. ఎన్నికల సంఘం ముందు బీజేపీ ధర్నా డ్రామా చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. పటాన్‌చెరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో... Read more »

GHMC ఎన్నికల జోరు నేటితో ముగియనున్న ప్రచారం , ట్రంప్ నీ కూడా పిలిపించాల్సింది – ఒవైసి

గ్రేటర్‌లో ప్రచార పర్వం తారాస్థాయికి చేరిపోయింది. ప్రచారానికి మరికొద్ది గంటలు మాత్రమే సమయం మిగిలి ఉండటంతో నేతలు మరింత జోరుపెంచారు. వీదీవాడ తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటల లోపు ప్రచారాన్ని ముగించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వడంతో.. చివరి అస్త్రాలను... Read more »