మెగాస్టార్ ఆచార్య సినిమాకి హైలైట్ ఇదే

మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా ‘ఆచార్య’పై రోజురోజుకి అంచనాలు భారీగా పెంచుతున్నారు ఫిల్మ్‌మేకర్స్. ఈ సినిమాను డైరెక్టర్ శివ కొరటాల తెరకెక్కిస్తుండగా మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్, కొణిదెల ప్రొడక్షన్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు ఈ చిత్రం షూటింగ్ పూర్తయిందట. నిజానికి ఇదివరకే... Read more »

మాస్ మహారాజ్ రవితేజ క్రాక్ సినిమా ఓటిటి రిలీజ్ ?

ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం చిన్న సినిమాల‌కే ప‌రిమితం అయిన డిజిట‌ల్ రిలీజ్ లకు ఇప్పుడు పెద్ద హీరోలు సైతం ముందుకు వ‌చ్చేలా క‌న‌పడుతోంది. ఇప్ప‌టికే హీరో నాని నెగెటివ్ షేడ్ లో క‌నిపించ‌బోతున్న ‘వీ’, హీరో రామ్ ‘రెడ్’ మూవీల కోసం ఓటీటీ సంస్థ‌లు... Read more »

హీరో విజయ్ దేవరకొండ పేరుతో అమ్మాయిలకు వల పట్టుకున్న పోలీసులు

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ పేరుతో యువతులని మోసం చేస్తున్న ఓ మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాన్సువాడకు చెందిన సాయికిరణ్‌ విజయ్‌ దేవరకొండ పేరుతో యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించాడు. ఆయనలా మాట్లాడి యువతులను ఆకర్షించేందుకు యత్నించాడు. దీనిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకి... Read more »

కాల్పుల విరమణను ఉల్లంగిస్తున్న పాకిస్థాన్ , పాక్ కు భారత్ గట్టి వార్నింగ్

ఈ ఏడాది జూన్‌ నాటికి పాకిస్థాన్‌ 2,432 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ కాల్పుల్లో 14 మంది చనిపోగా 88 మంది గాయపడ్డారంది. ఇరుదేశాల మధ్య 2003లో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందానికి విరుద్ధంగా పాక్‌ కాల్పులకు... Read more »

“థాంక్యూ” సినిమాతో వస్తున్న నాగచైతన్య

దర్శకుడు విక్రమ్ కుమార్ రూపొందించనున్న కొత్త సినిమాలో అక్కినేని నాగచైతన్య నటించనున్నారు. ఈ సినిమాకు థాంక్యూ అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ను తీసుకోవాలని భావించారట. అయితే ఆమె... Read more »

పని మంతుడు పందిరేస్తే పిట్టొచ్చి వాలితే పుటుక్కున కూలిందట-రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేర్కొంటున్న కొండపోచమ్మ సాగర్‌కు గండిపడటం, పెద్ద ఎత్తున నీరు వృథా అవడం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. సహజంగానే ఈ పరిణామం అధికార పార్టీని ఇరుకున పడేయగా ప్రతిపక్షాలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఇరకాటంలో పడేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. తెలంగాణ... Read more »

ఉచిత రేషన్ , కరోనా నిబంధనలను ప్రజలు చాల కఠినంగా పాటించాలి – ప్రధాని మోడీ

ప్రధాని గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన పథకాన్ని పొడిగిస్తున్నట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. నవంబర్‌ ఆఖరు వరకు ఉచిత రేషన్‌ కొనసాగించనున్నట్టు వెల్లడించారు. జూలై నుంచి నవంబర్‌ వరకు 80 కోట్ల మందికి రేషన్‌ ఇస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరికి నెలకు... Read more »

పాత సచివాలయం కూల్చేయండి కొత్తది నిర్మించుకోండి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. సచివాలయం కూల్చివేతపై వేర్వేరుగా దాఖలైన 10 పిటిషన్లపై న్యాయస్థానంలో సోమవారం విచారణ జరగగా.. చివరికి ప్రభుత్వ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. నూతన సచివాలయ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. కేబినెట్ నిర్ణయాన్ని తప్పుబట్టలేమని తేల్చిచెప్పింది. సచివాలయం కూల్చివేయొద్దంటూ... Read more »

ఆస్థి గొడవలో మెగాస్టార్ ఎంట్రీ

సిని ప‌రిశ్ర‌మ‌లో పెద్ద‌దిక్కుగా ఉన్న దాసరి నారాయణరావు చనిపోయిన త‌ర్వాత ఆయ‌న ఆస్తి కోసం ఇద్ద‌రు త‌న‌యులు గోడ‌వ‌లు ప‌డుతున్నారు.. అన్నదమ్ముల మధ్య తలెత్తిన ఆస్తి గొడవలు పోలీస్ స్టేషన్‌కు చేరాయి. కాగా త‌న సోద‌రుడు అరుణ్‌ అర్ధరాత్రి ఇంట్లోకి వచ్చి బీరువా తెరిచేందుకు... Read more »

గుడ్ న్యూస్ కరోనా మెడిసిన్ రాబోతుంది

భారత దిగ్గజ ఫార్మా కంపెనీ గ్లెన్‌మార్క్‌ కరోనా చికిత్సకు ఉపయోగపడే ఔషధాన్ని విడుదల చేసింది. ఫవిపిరవిర్‌, ఉమిఫెనోవిర్‌ అనే రెండు యాంటీ వైరస్‌ డ్రగ్స్‌పై గ్లెన్‌మార్క్‌ స్టడీ చేసింది. ఫవిపిరవిర్‌ను కరోనా స్వల్ప, మధ్యస్థ లక్షణాలతో బాధపడుతున్నవారికి చికిత్స విధానంలో ఓరల్‌ డ్రగ్‌గా వినియోగించవచ్చని... Read more »