సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

సచివాలయం కూల్చివేత అంశంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధిస్తూ పాత భవనాల కూల్చివేతకు న్యాయస్థానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సచివాలయ భవనాల కూల్చివేతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది. కొత్త భవనాలను నిర్మించే క్రమంలో... Read more »

సచివాలయం ఆపి పేదలకు వైద్యం అందించే ఆసుపత్రిని నిర్మించండి – బండి సంజయ్

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. ముఖమంత్రి కెసిఆర్‌లో మానవత్వం చచ్చిపోయిందని అన్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో రోగుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఉస్మానియాలో సౌకర్యాలను మెరుగుపర్చాలని డిమాండ్ చేశారు. సిఎం కెసిఆర్ ఉస్మానియాను సందర్శించాలన్నారు. ఉస్మానియాను... Read more »

ఇకపై కరోనా టెస్టులు చికిత్స ప్రవేట్ హాస్పిటల్స్ లో ఉచితం -కేసీఆర్

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కరోనాకు ఉచితంగా చికిత్స అందించాలని నిర్ణయం తీసుకుంది. అందులోభాగంగా మొదట మూడు ప్రైవేట్‌ మెడిక‌ల్ కాలేజీల‌ను ఎంపిక చేసింది. మల్లారెడ్డి, మమత, కామినేని మెడికల్... Read more »

తెలంగాణ ప్రతిపక్షాలు పనికిరాని దద్దమ్మలు- మంత్రి తలసాని

విపక్షాలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రతిపక్షాలు పనికిరాని చెత్త దద్దమ్మలు అంటూ మండిపడ్డారు. ‘‘ముఖ్యమంత్రి కేసీఆర్ కన్పించకపోతే ప్రతిపక్షాలకు వచ్చే నష్టమేంటి?, సీఎం కన్పించకపోతే పాలన ఆగిందా?, ప్రభుత్వ పథకాలు ఆగాయా?, పరిపాలనలో సచివాలయం ఒక భాగం.... Read more »

తెలంగాణలో తుగ్లక్ పాలన నడుస్తుంది, జగన్ అద్భుతంగా పనిచేస్తున్నారు -పీసీసీ చీఫ్ ఉత్తమ్

నగర పోలీసులపై పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇంటి ముందు పోలీసులను ఎందుకు పెట్టారని పోలీసులను ఉత్తమ్‌ ప్రశ్నించారు. ఈ మేరకు బంజారాహిల్స్‌ డీసీపీతో ఉత్తమ్‌ ఫోన్‌లో ప్రశ్నించారు. తనను కలవడానికి వస్తున్న కార్యకర్తలను పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని... Read more »

ప్రగతి భవన్ కు తాకిన కరోనా, ఇక గజ్వేల్ నుండి కేసీఆర్ అధికార కార్యకలాపాలు

తెలంగాణ ముఖ్య‌మంత్రి కెసిఆర్ అధికార నివాసం ప్ర‌గ‌తి భ‌వ‌న్ కు క‌రోనా సెగ త‌గిలింది.. ఇక్క‌డ ప‌ని చేసే నలుగురు సిబ్బందికి క‌రోనా నిర్ధార‌ణ అయింది.. దీంతో మొత్తం సిబ్బందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేస్తున్నారు..క‌రోనా సోకిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా..అనుమానితుల‌ను హోం... Read more »

ఓట్లు వేయకపోతే రైతు బందు ఆపేస్తారా తక్షణమే విడుదల చేయండి ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి హెచ్చరిక

మంత్రి మల్లారెడ్డి అల్లుడికి, రాజశేఖర్ రెడ్డికి ఓట్లు వేయలేదని రైతులపై కక్ష కట్టి రైతు బంధు పధకం నిలిపివేశారని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​ దత్తత తీసుకున్న గ్రామానికే ప్రభుత్వ పథకం ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు. రాజకీయ... Read more »

పీవీ తెలంగాణ ఠీవి, 360 డిగ్రీస్ పర్సనాలిటీ పీవీ నరసింహరావు శత జయంతి వేడుకలో సీఎంకేసీఆర్

పివి ప్రపంచానికే గొప్ప సందేశాన్ని ఇచ్చారని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రశంసించారు. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు సిఎం కెసిఆర్ ఘనంగా నివాళులర్పించారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు శతజయంతి వేడుకలు సందర్భంగా ముఖమంత్రి కె.చంద్రశేఖర్ రావు మాట్లాడారు. పివి విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు లుక్... Read more »

నాటిన ప్రతి మొక్కకు మీ ఇంటి సభ్యుల పేర్లు పెట్టండి -సీఎం కేసీఆర్

తెలంగాణ ప్రజల వ్యక్తిత్వపటిమ చాలా గొప్పదని, మనం తలుచుకుంటే జరగని పని లేదని సీఎం కేసీఆర్‌ అన్నారు. మనపూర్వికులు మనకోసం ఎంతో కష్టపడినందుకే మనం ఇవాళ ఇట్లున్నామని, మన భవిష్యత్‌ తరాల కోసం మనం కూడా ఎంతో కొంత చేయాలి కదా. అందుకే మళ్లీ... Read more »

తన బందువులకు ఉన్నత పదవులు ఇస్తున్నారు-కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఫైర్

తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత పది, పదిహేనేళ్లలో అదనపు ఎస్పీలుగా, డీఎస్పీలుగా పనిచేసిన తన బంధువులు, తన సామాజిక వర్గానికి చెందినవారు రిటైరైనా సరే, సీఎం కేసీఆర్ వారికి ఉన్నత పదవులు కట్టబెడుతున్నారని, పిలిచి... Read more »