భారతదేశ రక్షణ కోసం మరో కీలక ఆయుధం “హెలీనా” సిద్ధం

ప్రపంచంలోనే అత్యంత అధునాతన యంటీ ట్యాంక్ గైడెడ్ క్షిప‌ణి ‘హెలీనా’ ప్రయోగానికి సంబంధించిన వీడియోల‌ను భార‌త వైమానికి ద‌ళం విడుద‌ల చేసింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) తయారు చేసిన హెలీనాకు ధ్రువ‌స్త్రా అని నామ‌క‌ర‌ణం చేశారు. ఒడిశాలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్... Read more »

కాల్పుల విరమణను ఉల్లంగిస్తున్న పాకిస్థాన్ , పాక్ కు భారత్ గట్టి వార్నింగ్

ఈ ఏడాది జూన్‌ నాటికి పాకిస్థాన్‌ 2,432 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ కాల్పుల్లో 14 మంది చనిపోగా 88 మంది గాయపడ్డారంది. ఇరుదేశాల మధ్య 2003లో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందానికి విరుద్ధంగా పాక్‌ కాల్పులకు... Read more »

చైనాని నమ్మి మోసపోయిన నేపాల్ , నేపాల్ భూభాగాన్ని ఆక్రమించిన చైనా

నేపాల్‌ ప్రభుత్వానికి చైనా గట్టి షాకిచ్చింది. టిబెట్‌లో చేపట్టిన రోడ్డు నిర్మాణ విస్తరణలో భాగంగా నేపాల్‌ భూభాగంలోని దాదాపు 33 హెక్టార్లకు పైగా భూమిని ఆక్రమించింది. త్వరలోనే అక్కడ అవుట్‌పోస్టులను కూడా ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. నేపాల్‌ వ్యవసాయ మంత్రిత్వ శాఖ సర్వే విభాగం... Read more »

మరో భారత జవాన్ మృతి

పాకిస్థాన్‌ సరిహద్దుల్లో మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్‌లోని నౌషెరా, కృష్ణ ఘాటి సెక్టార్లలో నియంత్రణ రేఖ వద్ద పాక్‌ బలగాలు సోమవారం ఉదయం కాల్పులకు తెగబడ్డాయి. పాక్‌ కాల్పుల్లో రాజౌరి జిల్లా నౌషెరా సెక్టార్‌లో భారత జవాన్‌ ఒకరు మృతి చెందారు.... Read more »

చైనా సరిహద్దు ఘర్షణలో 20 మంది భారత సైనికులు మృతి

40 సంవత్సరాల తరువాత చైనా భారత్ మధ్య భారీగా ప్రాణ నష్టంచైనా సరిహద్దు ఘర్షణలో 20 మంది భారత సైనికులు మృతి, 17 మంది జవాన్లకు తీవ్రగాయాలు అధికారికంగా ప్రకటించిన ఇండియాన్ ఆర్మీ .చైనాకు కూడా భారీగా ప్రాణ నష్టం Read more »