
కరోనా సోకకుండా ఉండేందుకు ఫేస్ మాస్కులు, హ్యాండ్ శానిటైజర్లను ప్రజలు వాడుతున్న సంగతి తెలిసిందే. కూరగాయలు, నిత్యావసర వస్తువులను శానిటైజ్ చేయడానికి శానిటైజర్ స్ప్రేలు కూడా యూజ్ చేస్తున్నారు. వైరస్ దేనికి ఉంటుందో తెలియదు కాబట్టి చేతులను కడుక్కోవడంతోపాటు కొనే వస్తువలు, తాకే వాటిని... Read more »

భవ్య రామ మందిర నిర్మాణానికి ముహూర్తం ఖరారు చేసిన పూజారికి బెదిరింపు కాల్స్ రావడం సంచలనంగా మారింది. వివరాల ప్రకారం కర్ణాటకకు చెందిన 75 ఏళ్ల పూజారి ఎన్ఆర్ విజయేంద్ర శర్మ ఆగస్టు 5న జరుగనున్న రామ మందిర నిర్మాణం భూమిపూజకు ముహార్తాన్ని నిర్ణయించారు.... Read more »

మొన్నటి వరకు బాలీవుడ్ పరిశ్రమలో కలకలం రేపిన కరోనా మహమ్మారి ఇప్పుడు టాలీవుడ్ని కూడా వణికిస్తుంది. ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమకి సంబంధించి పలువురు ప్రముఖులు కరోనా బారిన పడగా, తాజాగా ప్రముఖ దర్శకుడు తేజకి కరోనా పాజిటివ్ అని తేలింది. గతవారం ఓ... Read more »

రక్షాబంధన్ పండుగ సందర్భంగా సోమవారం ఉదయం కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి ఆ పార్టీ ఎమ్మెల్యే సీతక్క రాఖీ కట్టారు.. ఈ సందర్బంగా నా సోదరుడు ఎంపీ రేవంత్ రెడ్డికి హ్యాపీ రక్షాబంధన్ అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. రేవంత్ కు ఎంతో ఆప్యాయంగా రాఖీ... Read more »

అయోధ్య రామమందిర నిర్మాణం కోసం జరిగే భూమిపూజ సందర్భంగా హిందూ, ముస్లింల మధ్య సోదరభావాన్ని పెంపొందించే అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా బాబ్రీ మసీదు కోసం న్యాయపోరాటం చేసిన ఇక్బాల్ అన్సారీకి ఇవాళ తొలి ఆహ్వానం అందింది. అయోధ్య రామజన్మభూమి వివాదంపై... Read more »

అయోధ్యలో ఆగస్టు 5న నిర్వహించే రామ మందిరం ‘భూమి పూజ’ కార్యక్రమాన్ని నిలిపివేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సరికాదన్నారు. కార్యమానికి హాజరుకావల్సిన ముఖ్యనేతలు, పూజారులు సైతం కరోనా బారినపడ్డారని... Read more »

రోనా భయంతో ప్రజలు బస్సులు ఎక్కాలంటేనే భయపడుతున్నారు. ప్రయాణానికి సొంత వాహనం ఉండాలని ఆలోచిస్తున్నారు. అనేక మంది మధ్య తరగతి ప్రజలు తక్కువ ధరలో కారును కొనేందుకు సిద్ధమవుతున్నారు. వీరి కోసం రూ. 3 లక్షలలోపు మార్కెట్లో లభ్యమయ్యే కార్ల వివరాలు.. జపాన్ ఆటోమొబైల్... Read more »

కరోనా మహమ్మారి ప్రపంచ ప్రజలను ముప్పుతిప్పలు పెడుతోంది. కరోనాతో ప్రపంచ దేశాలు ఆర్థికంగా చితికిపోయాయి. అన్ని రంగాలు స్తంభించిపోయాయి. కోట్లాది మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఈ క్రమంలోనే కరోనాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఒ) తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది.... Read more »

సిఎం కెసిఆర్పై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ‘కరోనా కల్లోలంతో ప్రజలు చస్తున్నా, కోర్టులు తిడుతున్నా, నిపుణులు హెచ్చరిస్తున్నా సిఎంకు చీమకుట్టినట్టైనా లేదు. ‘ఎవడి పిచ్చి వాడికి ఆనందం’ అన్నట్టు కరోనా సమస్యను గాలికి వదిలేసి సచివాలయంపై 11 గంటల సుదీర్ఘ... Read more »

అయోధ్య రామజన్మభూమిలో రామ మందిర నిర్మాణానికి ఈ నెల 5భూమిపూజ జగనున్న సంగతి విదితమే. అయితే బీజేపీ కురువృద్ధులు, రామ మందిర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అద్వానీ, మురళీ మనోహన్ జోషిలకు ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందలేదని తెలుస్తుంది. కరోనా నేపథ్యంలో వీరిద్దరి... Read more »