కొత్త సచివాలయంలో సుదర్శన యాగం చేయనున్న ముఖ్యమంత్రి కెసిఆర్

ఏప్రిల్ 30న తెలంగాణ కొత్త స‌చివాల‌యం ప్రారంభం కానుంది. కాగా ప్రారంభోత్సవం రోజు నిర్వహించాల్సిన కార్యక్రమాల షెడ్యూల్ ఖరారైంది. దీని ప్రకారం ఏప్రిల్ 30న ఉదయం 6 గంటల తర్వాత సచివాలయంలో సుదర్శన యాగం నిర్వహించనున్నారు. ఈ యాగంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. మధ్యాహ్నం... Read more »

అమెరికాలో తెలుగు విద్యార్ధి హత్య

అమెరికాలో ఏపీ స్టూడెంట్ హత్యకు గురయ్యాడు. పెట్రోల్ బంక్ లో పని చేస్తున్న అతణ్ని.. అర్ధరాత్రి ఓ దుండగుడు కాల్చి చంపాడు. ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరుకు చెందిన సాయేశ్ వీరా (25) రెండేండ్ల కింద ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లాడు. అక్కడ ఒహియో రాష్ట్రంలోని... Read more »

ఇవి చెప్పటానికి నాకు ఏ మాత్రం సిగ్గు లేదు -ధోని

తాజాగా చెన్నైలోని చెపాక్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మిస్టర్ కూల్ జార్ఖండ్ డైనమేట్ ఎంఎస్ ధోని చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.తన క్రికెట్... Read more »

ఈటెల చెప్పేవి పచ్చి అబ్బద్దలు, భాగ్యలక్ష్మి టెంపుల్ లో ప్రమాణం చేద్దాం దమ్ముందా ?? -రేవంత్ రెడ్డి

మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ రూ.25 కోట్లు ఇచ్చారని తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ బాంబు పేల్చారు. ఈ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ బీజేపీ హోరాహోరీగా పోరాడాయి. అయితే రాజకీయ పరిశీలకులు దేశంలో ఇప్పటివరకు జరిగిన అత్యంత ఖరీదైన... Read more »

కూతురు ఆశీర్వాదంతో పాదయత్రకి బయలుదేరిన రేవంత్ రెడ్డి

Click Link https://youtu.be/VpFnIyRTqtU Read more »

రేవంత్ రెడ్డి తో భేటీ అయినా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే BRS నేత గుర్నాథ్ రెడ్డి

Click Link https://youtu.be/CtW-GWTXvkk Read more »

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి PCC చీఫ్ రేవంత్ రెడ్డి చివరి విజ్ఞప్తి

Read more »

మన కొడంగల్ న్యూస్ కొన్ని ముఖ్య విషయాలు|| మరి కొన్ని రోజుల్లో మీ ముందుకు రాబోతుంది ||

మన కొడంగల్ న్యూస్ కొన్ని ముఖ్య విషయాలు|| మరి కొన్ని రోజుల్లో మీ ముందుకు రాబోతుంది || Video – https://youtu.be/R-SJYl1vNuI Read more »

కొడంగల్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్షరర్ పోస్టులు ఖాళీలు

కొడంగల్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్షరర్ పోస్టులు ఖాళీలుప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్షరర్ గా పని చేయాలనుకున్నవారు వెంటనే ఈ నెల 27 లోపు దరకాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ జయరాం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో ఇంగ్లీష్ ,... Read more »

తెలంగాణకు 20 కొత్త KGBV లు – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

తెలంగాణకు 2022-23 సంవత్సరానికిగానూ 20 కొత్త కేజీబీవీలను (కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు) కేటాయించినట్టు కేంద్రం తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న 4,982 కేజీబీవీలలో 696 అంటే దాదాపు 15% విద్యాలయాలు తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల... Read more »