2011 క్రికెట్ వరల్డ్ కప్ ఫిక్సింగ్ , విచారణకు శ్రీలంక ప్రభుత్వం ఆదేశం

భారత్‌ వేదికగా జరిగిన 2011 ప్రపంచకప్‌ ఫైనల్‌ ఫిక్సింగ్‌ ఆరోపణల అంశం మరో మలుపు తీసుకుంది. ప్రపంచకప్‌ను భారత్‌కు అమ్మేసుకుందంటూ మంత్రి మహిందానంద అలుత్‌ గమాగే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నిజనిర్ధారణ కోసం శ్రీలంక ప్రభుత్వం శుక్రవారం విచారణకు ఆదేశించింది. ఫిక్సింగ్‌లో ఆటగాళ్ల పాత్ర... Read more »