మీ ధైర్యాన్ని భరతమాత శత్రువులు చూసారు, భారత్ భూభాగాన్ని టచ్ చేయాలనీ చూసిన ఎన్నో దేశాలు చరిత్రలో కొట్టుకుపోయాయి – ప్రధాని మోడీ

మీరు చూపించిన ధైర్యసాహాసాలు.. ప్ర‌పంచ‌దేశాల‌కు భార‌తీయ శ‌క్తిసామ‌ర్ధ్యాల‌ను తెలియ‌జేసింద‌ని ప్ర‌ధాని మోదీ సైనికుల‌ను ఉద్దేశించి మాట్లాడారు. ల‌డ‌ఖ్‌లోని లేహ్ వెళ్లిన ప్ర‌ధాని అక్క‌డ సైనికుల‌కు ధైర్యాన్ని నూరిపోశారు. చైనాతో స‌రిహ‌ద్దు ఉద్రిక్త నెల‌కొన్న నేప‌థ్యంలో.. ప్ర‌ధాని మోదీ ఇవాళ లేహ్‌కు ఆక‌స్మిక ప‌ర్య‌ట‌న చేశారు.... Read more »