మహబూబ్ నగర్ జిల్లాలో కరోనా విజృంభణ

జిల్లాను కరోనా వైరస్‌ వణికిస్తోంది. ఈ వారంలో ఊహించని స్థాయిలో కరోనా కేసులు రావడం అందరిలో ఆందోళన పెంచుతోంది. ఈనెల 20న 55 కేసు లు, 22న 31 కేసులు, 23న 25 కేసులు తాజాగా శుక్రవారం 77మంది కరోనా బారినపడ్డారు. కేవలం నాలుగు... Read more »

ఫస్ట్ రెస్పాండర్ 108 ని ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్‌నగర్‌ పట్టణంలోని జిల్లాకేంద్ర దవాఖానలో ఫస్ట్‌ రెస్పాండర్‌ 108ను మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బైక్‌ అంబులెన్స్‌ మారుమూల గ్రామాలకు కూడా క్షణాల్లో వెళ్లి ప్రథమ చికిత్స అందిస్తోందన్నారు. ద్విచక్రవాహనానికి వెనుక డబ్బాలో అన్ని రకాల వైద్య... Read more »