రఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు పై కేంద్ర ప్రభుత్వానికి రాహుల్ గాంధీ ప్రశ్నలు ?

ఫ్రాన్స్‌ నుండి ఐదు రాఫెల్‌ యుద్ధ విమానాలు నిన్న భారత్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. ఈవిషయంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ట్విటర్‌ వేదికగా స్పందించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి మూడు ప్రశ్నలు వేశారు. ఒక్కో రాఫెల్‌ విమానం ఖర్చు రూ.526 కోట్ల నుంచి... Read more »

బక్రీద్ రోజు జంతువులను చంపినా అక్రమ రవాణా చేసిన వారి పై చర్యలు తీసుకోండి -హైకోర్టు

బక్రీద్ సందర్భంగా అక్రమ జంతు వధ చేస్తే చర్యలు తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. నిబంధ‌న‌లు ఉల్లంఘించి ఎవ‌రైనా అక్ర‌మంగా జంతువుల‌ ర‌వాణా లేదా వ‌ధ చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిగా ప్ర‌భుత్వాన్ని కోరింది. ఒంటెల అక్ర‌మ ర‌వాణా, వ‌ధ నిరోధించాల‌ని... Read more »

చైనాకి క్షిపణిలు ఇవ్వలేము – రష్యా

చైనాకు మరో జలక్ తగిలింది. ఎస్ 400 సర్ఫేస్‌టు ఎయిర్ క్షిపణుల సరఫరాను చైనాకు నిలిపివేస్తున్నట్లు రష్యా ప్రకటించింది. ఎప్పుడు ఆ సరఫరా ప్రారంభం అవుతుందో ఇప్పుడే చెప్పలేమన్నది. ఎస్400 యాంటీ క్షిపణి వ్యవస్థను చైనాకు అప్పటించడంలో జాప్యం జరగనున్నట్లు రష్యా పేర్కొన్నది. ఇన్‌వాయిస్‌పై... Read more »

మహబూబ్ నగర్ జిల్లాలో కరోనా విజృంభణ

జిల్లాను కరోనా వైరస్‌ వణికిస్తోంది. ఈ వారంలో ఊహించని స్థాయిలో కరోనా కేసులు రావడం అందరిలో ఆందోళన పెంచుతోంది. ఈనెల 20న 55 కేసు లు, 22న 31 కేసులు, 23న 25 కేసులు తాజాగా శుక్రవారం 77మంది కరోనా బారినపడ్డారు. కేవలం నాలుగు... Read more »

బిచ్చగాడు కు సీక్వెల్ గా బిచ్చగాడు-2 చిత్రం

విభిన్నమైన చిత్రాలతో అటు తమిళం, ఇటు తెలుగులో హీరోగా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్న హీరో విజయ్ ఆంటోని. ‘నకిలీ’, ‘డాక్టర్ సలీమ్’ చిత్రాలతో అప్పటికే తెలుగు ప్రేక్షకుల‌ను మెప్పించిన విజ‌య్ ఆంటోని ‘బిచ్చ‌గాడు’ చిత్రంతో తమిళంలోనే కాదు..తెలుగులోనూ బ్లాక్ బస్ట‌ర్ సాధించి తెలుగు... Read more »

కేంద్రం నియమించిన ఐజిఎస్టి సెటిల్మెంట్ కమిటీలో హరీష్ రావు

కేంద్రం ఏర్పాటు చేసిన ఐజీఎస్టీ సెటిల్‌మెంట్‌ కమిటీలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావును సభ్యుడిగా చోటు కల్పించింది. ఈ మేరకు జీఎస్టీ కౌన్సెల్‌ సెక్రటరి ఎస్‌.మహేశ్‌ కుమార్‌ కొత్త కమిటీని ప్రకటించారు. ఈ కమిటీకి కన్వీనర్‌గా బీహార్‌ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్‌ మోదీ... Read more »

తెలంగాణ స్టేట్ పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డు ఉద్యోగాలు

తెలంగాణ స్టేట్ పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డు వివిధ‌ పోస్టుల భ‌ర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.లీగ‌ల్ క‌న్స‌ల్టెంట్ పోస్టులుఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ క‌న్స‌ల్టెంట్‌ పోస్టులుఅర్హ‌త‌: ఎల్ఎల్‌బీ లేదా బీఈ లేదా బీటెక్ లేదా ఎంసీఏ ఉత్తీర్ణ‌త‌ ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జులై 27, 2020 పూర్తి... Read more »

ముఖ్యమంత్రి కేసీఆర్ కు తన పెండ్లి శుభలేఖను అందించిన హీరో నితిన్

యంగ్ ‌హీరో నితిన్‌ పెళ్లి పనుల్లో బిజీ అయిపోయారు. త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తన వివాహ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆహ్వానం పలికారు. ప్రగతి భవన్‌లో కేసీఆర్‌కు స్వయంగా శుభలేఖను అందజేసి వివాహానికి హాజరై ఆశీర్వదించాలని నితిన్‌... Read more »

25 న తెలంగాణ బంద్

తెలంగాణ బంద్‌కు మావోయిస్టు రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. విరసం నేత వరవరరావును విడుదల చేయాలంటూ జులై 25న మావోయిస్టు కమిటీ బంద్‌కు పిలుపునిచ్చింది. వరవరరావుపై ఉన్న కేసులను వెంటనే ఎత్తివేయాలని కోరింది. ఉపా, ఎన్‌ఐఏ కేసులు ఎత్తివేయడంతో పాటు అడవుల నుంచి గ్రేహౌండ్స్ బలగాలను... Read more »

సచివాలయం ఆపి పేదలకు వైద్యం అందించే ఆసుపత్రిని నిర్మించండి – బండి సంజయ్

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. ముఖమంత్రి కెసిఆర్‌లో మానవత్వం చచ్చిపోయిందని అన్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో రోగుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఉస్మానియాలో సౌకర్యాలను మెరుగుపర్చాలని డిమాండ్ చేశారు. సిఎం కెసిఆర్ ఉస్మానియాను సందర్శించాలన్నారు. ఉస్మానియాను... Read more »