ఆప్త మిత్రుని కోల్పోయాను -కేసీఆర్

దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మృతితో చిట్టాపూర్ శోకసంద్రంగా మారింది. ఆయ‌న మ‌ర‌ణ‌వార్త తెలుసుకున్న సీఎం కేసీఆర్ నేడు మ‌ధ్యాహ్నం చిట్టాపూర్‌కు చేరుకున్నారు. అనంత‌రం రామ‌లింగారెడ్డి భౌతిక‌కాయానికి నివాళుల‌ర్పిస్తూ క‌న్నీరు పెట్టుకున్నారు. ఆప్త మిత్రుడిని కోల్పోయానంటూ భావోద్వేగానికి లోన‌య్యారు. కేసీఆర్‌తో పాటు మంత్రులు... Read more »

ఇక పై పోలీసులపై ఆర్మీ పై ఇష్టమొచ్చినట్టు సినిమాలు తీయరాదు రాష్ట్ర హోంశాఖ అనుమతి తప్పనిసరి -కేంద్రం

ఇకపై సినిమాల్లో బ్యాడ్ పోలీసులు కనిపించరట. ఇండియన్ సినిమాల్లో పోలీస్ పాత్రలు చాలా రెగ్యులర్ గా కనిపిస్తాయి. అయితే ఎక్కువ సినిమాల్లో పోలీసులను రౌడీలుగా లంచగొండిలుగా చూపిస్తూ ఉంటారు. ఇకపై అలా చూపించేందుకు వీలు లేదు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఇండియన్ ఆర్మీ గురించి... Read more »

ధోని నాకు ఎలాంటి అన్యాయం చేయలేదు -యువరాజ్ సింగ్

తన భవిష్యత్తు గురించిన వాస్తవాన్ని ధోనీ ఎంతో నిజాయతీగా తన కళ్లముందుంచాడని మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌చెప్పాడు. క్యాన్సర్‌ను జయించిన తర్వాత 2017లో యువీ జట్టులోకి పునరాగమనం చేశాడు. కానీ, నిలకడలేమి ప్రదర్శనతో జట్టులో చోటు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో 2019 వరల్డ్‌కప్‌కు సెలెక్టర్లు... Read more »

బీరుట్ లో బారి పేలుడు 100కి పైగా మృతులు 4000 మందికి గాయాలు

లెబనాన్‌ రాజధాని బీరూట్‌ను వణికించిన భారీ పేలుళ్లలో మృతుల సంఖ్య 100కు చేరింది. ఈ ఘటనలో నాలుగువేల మందికి పైగా గాయపడ్డారు. పోర్టు ఏరియాలో పేలుడు పదార్థాలు నిల్వ చేసే గోదాముల్లో ప్రమాదం కారణంగానే ఈ ఘటన జరిగినట్టు భావిస్తున్నారు. ఒక్కసారిగా భారీ పేలుళ్లతో... Read more »

అయోధ్య భూమి పూజ మోడీ పై కుష్బూ విమర్శలు

నేటితో కోట్లాది మంది హిందువుల చిరకాల కోరిక నెరవేరింది. అయోధ్య రామమందిరం నిర్మాణం ప్రారంభమైంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈరోజు భూమిపూజ జరిగింది. ఈ నేపథ్యంలో మోదీపై పెద్ద ఎత్తున అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. దశాబ్దాల కలను మోదీ నెరవేర్చారని ప్రశంసిస్తున్నారు.కర్ణాటక బీజేపీ... Read more »

అయోధ్య భూమి పూజ పై ఒవైసి స్పందన

అయోధ్యలో ప్రధాని మోడి చేతుల మీదుగా రామమందిర నిర్మాణానికి భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈఘటనపై హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. అయోధ్య చరిత్ర నుంచి బాబ్రీ మసీదు ఘటన... Read more »

కరోనా ఎఫెక్ట్ తిరుపతి 14 వరకు లాక్ డౌన్

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు నానాటికి పెరిగిపోతున్న నేపథ్యంలో తిరుపతిలో లాక్ డౌన్ ను మరో పది రోజులు పొడిగించారు. దీంతో ఈ నెల 14 వరకూ తిరుపతిలో లాక్ డౌన్ అమలులో ఉంటుంది. ఈ మేరకు జిల్లా అధికారులు, తిరుపతి నగరపాలక సంస్థ... Read more »

ఎందరో త్యాగాల ఫలితమే రామాలయం నిర్మాణం -మోడీ

అయోధ్యలో రామాలయం నిర్మాణం నిరీక్షణ వందల ఏళ్ల తర్వాత ఫలించింది అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నేటితో రామజన్మభూమికి విముక్తి కలిగిందన్నారు. ఎందరో త్యాగాల ఫలితమే రామాలయం నిర్మాణం అని పేర్కొన్నారు. స్వాతంత్య్రం కోసం దేశమంతా పోరాటం జరిగింది. వారి త్యాగాల ఫలితంగా... Read more »

మరోసారి పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

మరోసారి పోలీస్ గెటప్ప్ లో కనిపించనున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్ లో.. పవన్ కల్యాణ్ మరో సినిమా చేయనున్నారన్న వార్త ఇటీవల అధికారికంగా వచ్చింది. దాంతో అప్పటి నుంచీ ఈ సినిమా ఏ తరహా కథాంశంతో రూపొందుతోందన్న... Read more »

IPL స్పాన్సర్ షిప్ నుంచి చైనా కంపెనీ వివో తప్పుకున్నట్టేనా

ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా చైనీస్ మొబైల్ కంపెనీ వివోను కొనసాగించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వివో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఐపీఎల్ స్పాన్సర్‌షిప్ నుంచి చైనీస్ మొబైల్ కంపెనీ వివో తప్పుకున్నట్లు సమాచారం. అయితే.. కొద్దిరోజుల క్రితం భారత్, చైనా సరిహద్దులో... Read more »