భారత్ -పాక్ క్రికెట్ ఆడాలి -షోయబ్ మాలిక్

భారత్‌-పాకిస్థాన్‌ జట్ల మధ్య క్రికెట్‌ పోటీ ప్రపంచానికి ఎంతో అవసరమని ఆ జట్టు ఆటగాడు షోయబ్‌మాలిక్‌ అభిప్రాయ పడ్డాడు. ఇటీవల పాక్‌కు చెందిన ఓ వెబ్‌సైట్‌తో మాట్లాడిన అతడు ఇరు జట్లూ మళ్లీ సిరీస్‌లు ఆడాలని అన్నాడు. ప్రపంచ క్రికెట్‌కు యాషెస్‌ సిరీస్‌ ఎంత... Read more »