మిజోరాంలో జూన్9 నుండి పూర్తిస్థాయి లాక్ డౌన్

కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నందువలన మిజోరాం ప్రభుత్వం జూన్9 నుండి రెండు వారాల పాటు పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించాలని నిర్ణయించింది, లాక్ డౌన్ మార్గదర్శకాలను త్వరలో నిర్ణయిస్తామని తెలిపింది. ఇటీవల మిజోరాం కి తిరిగి వచ్చిన ఐదుగురికి కరోనా సోకినట్టు నిర్దారణ అయ్యింది... Read more »