భారత్ చైనా సరిహద్దు ఘర్షణలో మృతి చెందిన వీర జవాన్ సంతోష్ భార్యకి డిప్యూటి కలెక్టర్ గా అపాయింట్ మెంట్ అందించిన కేసీఆర్

భారత- చైనా సరిహద్దుల్లోని గాల్వన్‌ లోయలో ఇరు దేశాల సైన్యాల మధ్య జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబు భార్య సంతోషికి ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇచ్చింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతి భవన్‌లో సంతోషికి అందించారు.... Read more »