ఆఫ్గనిస్తాన్ లో బాంబు పేలుళ్లు 12 మంది మృతి

అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో బాంబు పేలి 12 మంది మరణించారు. మసీదుకు వచ్చే వారే లక్ష్యంగా ఈ బాంబు దాడి జరిగింది. ఆదివారం మసీదు వద్ద తాలిబన్‌ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్‌ తల్లి స్మారక కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా బాంబు పేలింది. దీంతో 12... Read more »

తాలిబన్లను కాల్చి చంపినా బాలిక ఆమె ధైర్య సాహసాలకు జనం అభినందనలు

ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన 14 ఏండ్ల బాలిక కమర్‌గుల్‌ తాలిబన్‌ కు చెందిన ఇద్దరు ముష్కరులను కాల్చి చంపింది. ఘోర్‌ రాష్ట్రంలోని ఓ గ్రామంలో గత వారం ఈ ఘటన చోటుచేసుకున్నది. బాలిక తండ్రి ఆ గ్రామపెద్ద. ఆయన ప్రభుత్వానికి మద్దతుదారు. దీంతో తాలిబన్లు ఆయన... Read more »