ఎదుగుతున్న వారిని క్రిందికి లాగెయ్యకండి – రతన్ టాటా

ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త ర‌తన్ టాటా త‌న అనుచ‌రుల‌తో చాలా ముఖ్య‌మైన సందేశాన్ని పంచుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఇటీవ‌ల ఒక పోస్ట్ షేర్ చేశారు. అందుకు సోన‌మ్ క‌పూర్‌తో పాటు ప‌లువురు మ‌ద్ద‌తు తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా ఒక‌రినొక‌రు బెదిరించుకోవ‌డం, ఒక‌రిపై ద్వేషాలు చూప‌డం... Read more »

సంతోష్ బాబు నివాసానికి ముఖ్యమంత్రి కేసీఆర్

చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్‌ సంతోష్‌బాబు కుటుంబాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరామర్శించారు. సోమవారం రోడ్డు మార్గంలో సూర్యాపేట, విద్యానగర్‌లో ఉన్న సంతోష్‌బాబు నివాసానికి వెళ్లిన సీఎం కేసీఆర్‌, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సంతోష్‌బాబు తల్లిదండ్రులు మంజుల,... Read more »

చైనా విషయంలో వెనక్కి తగ్గేది లేదు -అరవింద్ కేజ్రీవాల్

చైనాతో దేశం రెండు యుద్ధాలు చేస్తోందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఒక యుద్ధం సరిహద్దు వద్ద సైనికులు చేస్తుంటే.. మరో యుద్ధం ఆ దేశం నుంచి వచ్చిన వైరస్‌తో చేస్తున్నామని పేర్కొన్నారు. ‌ దేశ రాజధాని నగరంలో కరోనా వైరస్‌ కేసులు... Read more »

హాలిహుడ్ టెక్నీషియన్స్ తో ప్రభాస్ మూవీ

దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒక సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే వచ్చింది. ఈ సినిమాను కేవలం ఇండియాలోనే కాకుండా ఇంగ్లీష్ లో డబ్ చేసి ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసే ప్రయత్నాలు... Read more »

భారత్ ను దొంగ దెబ్బ కొట్టేందుకు చైనా ప్లాన్

గల్వాన్‌ లోయలో తమ సేనలను ముందుకు రానీయకుండా అడ్డుకొని అంతర్జాతీయ సమాజం దృష్టి పడేట్లుగా చేసిన భారత్‌పై ప్రతీకారానికి చైనా సిద్ధమవుతున్నది. భారత్‌ను ఏకాకిగా చేసి వారి ఆటలు నడిపించుకొనేందుకు చైనా మరో కొత్త నాటకానికి తెరలేపింది. ఇప్పటికే పాకిస్తాన్‌తో జత కట్టిన చైనా..... Read more »

గుడ్ న్యూస్ కరోనా మెడిసిన్ రాబోతుంది

భారత దిగ్గజ ఫార్మా కంపెనీ గ్లెన్‌మార్క్‌ కరోనా చికిత్సకు ఉపయోగపడే ఔషధాన్ని విడుదల చేసింది. ఫవిపిరవిర్‌, ఉమిఫెనోవిర్‌ అనే రెండు యాంటీ వైరస్‌ డ్రగ్స్‌పై గ్లెన్‌మార్క్‌ స్టడీ చేసింది. ఫవిపిరవిర్‌ను కరోనా స్వల్ప, మధ్యస్థ లక్షణాలతో బాధపడుతున్నవారికి చికిత్స విధానంలో ఓరల్‌ డ్రగ్‌గా వినియోగించవచ్చని... Read more »

కరోనా పరీక్షలు పెంచండి తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

కరోనా పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా కరోనా పరీక్షల సంఖ్యను పెంచాలని స్పష్టం చేసింది. మీడియా బులెటిన్ లో కరోనాపై కీలక సమాచారం తప్పకుండా పొందుపరచాలని పేర్కొంది. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసుల... Read more »

జిత్తులమారి నక్క చైనా భారత్ పై జుమ్మిక్కులు

భారత్‌-చైనా సరిహద్దులోని గాల్వన్‌ లోయలో చోటుచేసుకున్న హింసాత్మక ఘర్షణపై డ్రాగన్‌ అసత్యాలు ప్రచారం చేస్తోంది. వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ)ని మొదటి భారత సైనికులు దాటారంటూ ఆరోపణలుకు దిగింది. కుట్రపూరితంగానే భారత సైనికులు తమ ఆర్మీపై భౌతిక దాడికి పాల్పడ్డారంటూ నిందలు మోపింది. ఈ మేరకు... Read more »

మన కొడంగల్ న్యూస్ 17.6.2020

నేడు మంత్రి సబితా ఇంద్రారెడ్డి కొడంగల్ పర్యటన పట్టాన శివారులోని రోడ్డు పనులకు శంకు స్థాపన చేస్తారని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తెలిపారు. కొడంగల్ నియోజకవర్గంలోని వివిధ మండలాలకు అభివృద్ధి పనులకోసం ప్రత్యేకంగా దృష్టి సాధించాలని మంత్రి సత్యవతి రాథోడ్ ను ఎమ్మెల్యే... Read more »

మీ త్యాగం వెలకట్టలేనిది – సీఎం కేసీఆర్

భారత సరిహద్దుల్లో చైనాతో జరిగిన ఘర్షణల్లో సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మరణించడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం కోసం తెలంగాణ బిడ్డ ప్రాణ త్యాగం చేశారని, ఆ త్యాగం వెలకట్టలేనిదని సీఎం... Read more »