మన కొడంగల్ న్యూస్ 13.6.2020

కొడంగల్ అభివృద్ధి పై కేటీఆర్ సమీక్ష సమావేశం అన్ని పనులు మూడు నెలలో పూర్తి కావాలి సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి సెప్టెంబర్ లో కేటీఆర్ కొడంగల్ పర్యటన కోస్గిలో వైద్యం వికటించి వ్యక్తి మృతి కోస్గిలో 15 కోట్ల వ్యయంతో పలు... Read more »

కొడంగల్ అభివృద్ధి పై కేటీఆర్ సమీక్ష సమావేశం

ప్రగతి భవన్ లో కొడంగల్ అభివృద్ధి పై సంబంధిత ఉన్నత అధికారులతో కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు . ఎన్నికల సమయంలో కొడంగల్ లో పర్యటించిన కేటీఆర్ తెరాస అబ్యర్థిని గెలిపిస్తే కొడంగల్ దత్తత తీసుకోని కొడంగల్ అబివృద్ది చేస్తానని హామీ ఇచ్చిన విషయం... Read more »

మన కొడంగల్ న్యూస్

కొడంగల్ మండలంలోని హస్నాబాద్ లో 10 తరగతి విద్యార్థులకు మాస్కులు , శానిటైజర్స్ పంపిణి చేసిన సర్పంచ్ పకీరప్ప ఫెర్టిలైజర్స్ దుకాణాలు తనిఖీ నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు దౌల్తాబాద్ ఎస్సై దౌల్తాబాద్ మండలంలో నందారం గ్రామంలో ట్రాక్టర్ ఢీకొని బాలుడు మృతి... Read more »

కొడంగల్లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటన

కొడంగల్ : విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రేపు (జూన్ 1 ) కొడంగల్ రానున్నారు. బొంరస్ పేట్ మండలంలోని రైతు వేదిక భవనానికి భూమి పూజ నిర్వహించి అనంతరం కొడంగల్ రైతు సదస్సులో పాల్గొంటారని వ్యవసాయ శాఖ ఉపసంచాలకులు తెలిపారు .... Read more »