ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి

ముస్లింల యొక్క అతి పెద్ద పండగ రంజాన్ సందర్భంగా కొడంగల్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి శనివారం ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పరమత సహనాన్ని, మతసామరస్యాన్ని, ఆధ్యాత్మికతను చాటే పవిత్రమైన పండుగ రంజాన్ అని అన్నారు.... Read more »

#Breaking News రేపు కొడంగల్ కోస్గి మండలంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పర్యటన

Read more »