మన కొడంగల్ న్యూస్ 13.6.2020

కొడంగల్ అభివృద్ధి పై కేటీఆర్ సమీక్ష సమావేశం అన్ని పనులు మూడు నెలలో పూర్తి కావాలి సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి సెప్టెంబర్ లో కేటీఆర్ కొడంగల్ పర్యటన కోస్గిలో వైద్యం వికటించి వ్యక్తి మృతి కోస్గిలో 15 కోట్ల వ్యయంతో పలు... Read more »

కొడంగల్ అభివృద్ధి పై కేటీఆర్ సమీక్ష సమావేశం

ప్రగతి భవన్ లో కొడంగల్ అభివృద్ధి పై సంబంధిత ఉన్నత అధికారులతో కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు . ఎన్నికల సమయంలో కొడంగల్ లో పర్యటించిన కేటీఆర్ తెరాస అబ్యర్థిని గెలిపిస్తే కొడంగల్ దత్తత తీసుకోని కొడంగల్ అబివృద్ది చేస్తానని హామీ ఇచ్చిన విషయం... Read more »

సరిహద్దులో నేపాల్ కాల్పులు, ఒకరు మృతి

భార‌త స‌రిహ‌ద్దులో నేపాల్ ఆర్మీ దుందుడుకు చ‌ర్య‌కు పాల్ప‌డింది. ఇప్ప‌టికే భార‌త్‌, నేపాల్ మ‌ధ్య స‌రిహ‌ద్దు వివాదం న‌డుస్తున్న వేళ‌.. నేపాల్ సైన్యం(ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్‌) స‌రిహ‌ద్దు దాటేందుకు ప్ర‌య‌త్నించిన‌ భార‌త పౌరుల‌పై కాల్పుల‌కు పాల్ప‌డింది. ఈ కాల్పుల్లో ఓ యువ‌కుడు మ‌ర‌ణించ‌గా ఇద్ద‌రు... Read more »

ఎస్సై తో పాటు పోలీసులుకు కరోనా

బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో మరో ఐదుగురు పోలీసులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. వారంరోజుల్లో పోలీస్‌స్టేషన్‌లో కరోనా బారిన పడినవారి సంఖ్య పదికి చేరుకుంది. బంజారాహిల్స్‌ పీఎస్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌కు ఇటీవల కరోనా పాజిటివ్‌ రావడంతో మిగిలిన సిబ్బందికి మొత్తం పరీక్షలు చేస్తున్నారు. రోజుకు సుమారు 20... Read more »

‘ఆర్ఆర్ఆర్’ ఫెయిలయితే తెలుగు సినీ పరిశ్రమలో సంబురాలు జరుగుతాయి-RGV

ఏ విషయంపై అయినా బోల్డ్‌గా మాట్లాడటం రాంగోపాల్‌వర్మ స్టయిల్‌. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ఉత్సాహం పొందేందుకు బూతు సినిమాలు చూస్తానని గతంలో ప్రకటించారీయన. ఈయన ఏం మాట్లాడినా టాలీవుడ్‌లో సెన్సేషన్‌ అవుతుంది. ఈయన మాట్లాడుతుంటే కొసవరకు వింటూనే నవ్వుకొనేవాళ్లు ఎంతో మంది ఉన్నారు.... Read more »

కేటీఆర్ రాజీనామా చేయాలి -ఎంపీ రేవంత్ రెడ్డి

111 జీవోను ఉల్లంఘించి కేటీఆర్‌ అక్రమ నిర్మాణం చేపట్టారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి విమర్శించారు. కేటీఆర్‌ లీజుకు తీసుకున్నాడని బాల్క సుమన్‌ చెబుతున్నారన్నారు. అక్కడ తనకు భూమి లేదని కేటీఆర్‌ కూడా ట్వీట్‌ చేశారని రేవంత్ గుర్తు చేశారు. డ్రోన్‌ కేసులో తనను అరెస్ట్... Read more »

భారత్ ఆస్ట్రేలియా క్రికెట్ షెడ్యూల్ విడుదల

ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి కరోనా వైరస్‌ విజృంభణతో దాదాపు అన్ని దేశాలు అతలాకుతలమయ్యాయి. దీంతో ఆర్థికకలాపాలతోపాటు క్రీడా రంగంపై కరోనా పంజా విసిరింది. ఈ వైరస్ కారణంగా పలు అంతర్జాతీయ టోర్నమెంట్స్ వాయిదా పడ్డాయి. దీంతో ఈ ఏడాది జరగాల్సిన ఐసిసి టీ20 వరల్డ్ కప్... Read more »

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వివరాలు , భారత్ 2.57లక్షలు

కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడ వణికిస్తోంది. కరోనా వైరస్ ధాటికి అగ్రరాజ్యం అమెరికా విలవిలలాడుతోంది. అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య 20 లక్షలకు చేరుకుంది. అమెరికాలో ఇప్పటి వరకు 2.1 కోట్ల మందికి కరోనా టెస్టులు చేశారు. అమెరికా తరువాత రష్యాలో (1.2 కోట్లు)... Read more »

మిజోరాంలో జూన్9 నుండి పూర్తిస్థాయి లాక్ డౌన్

కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నందువలన మిజోరాం ప్రభుత్వం జూన్9 నుండి రెండు వారాల పాటు పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించాలని నిర్ణయించింది, లాక్ డౌన్ మార్గదర్శకాలను త్వరలో నిర్ణయిస్తామని తెలిపింది. ఇటీవల మిజోరాం కి తిరిగి వచ్చిన ఐదుగురికి కరోనా సోకినట్టు నిర్దారణ అయ్యింది... Read more »

పదవ తరగతి పరీక్షలు రద్దు నేరుగా పై తరగతులకు ప్రమోట్

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. పరీక్షలు లేకుండానే విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్‌ చేయాలని నిర్ణయించింది. ఇంటర్నల్‌, అసెస్‌మెంట్‌ మార్కుల ఆధారంగా గ్రేడింగ్‌ ఇవ్వనున్నారు. డిగ్రీ, పీజీ తదితర పరీక్షల నిర్వహణకు సంబంధించి భవిష్యత్ పరిస్థితులను బట్టి నిర్ణయం... Read more »