కొత్త సచివాలయంలో సుదర్శన యాగం చేయనున్న ముఖ్యమంత్రి కెసిఆర్

ఏప్రిల్ 30న తెలంగాణ కొత్త స‌చివాల‌యం ప్రారంభం కానుంది. కాగా ప్రారంభోత్సవం రోజు నిర్వహించాల్సిన కార్యక్రమాల షెడ్యూల్ ఖరారైంది. దీని ప్రకారం ఏప్రిల్ 30న ఉదయం 6 గంటల తర్వాత సచివాలయంలో సుదర్శన యాగం నిర్వహించనున్నారు. ఈ యాగంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. మధ్యాహ్నం... Read more »

ఇదే నూతన సచివాలయం నమూనా

తెలంగాణ పాత సచివాలయం కూల్చివేత పనులు ఈరోజు ఉదయం నుండే ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న కొత్త సచివాలయం నమూనా ఖరారైంది. తాజాగా సచివాలయం నమూనా చిత్రాన్ని సిఎం కార్యాలయం విడుదల చేసింది. కాగా హైకోర్టు తీర్పుతో తెలంగాణ... Read more »

ఎన్టీఆర్ కొత్త సినిమా ఫిక్స్

హీరో ఎన్టీఆర్, ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా ఫిక్సయినట్లు తెలుస్తోంది. మే 20న ఎన్టీఆర్‌ బర్త్‌ డే అనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌ ఎనర్జీ లెవల్స్‌ను తట్టుకోవాలంటే తనకు ఓ రేడియేషన్‌ సూట్‌ అవసరమని అర్థం వచ్చేలా ట్వీట్‌... Read more »

అమెరికా కంటే భారత్ లో ఎక్కువ కేసులు

భారత్‌, చైనాలో విస్తృతంగా పరీక్షలు జరిపితే.. అమెరికాలో కన్నా ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు బయట పడతాయని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. మెయిన్ న‌గ‌రం‌లో ఓ మెడిక‌ల్ ప్రోడ‌క్ట్స్ కంపెనీని సందర్శించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమెరికాలో ఇప్పటి వరకు 2... Read more »

వ్యవసాయశాఖ అధికారులకు సీఎం కేసీఆర్ సూచనలు

రాష్ట్ర రైతాంగం మార్కెట్లో డిమాండ్‌ ఉన్న పంటలనే సాగుచేసే అలవాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. మార్కెట్లో అమ్ముడుపోయే పంటను మాత్రమే పండించడం వల్ల వ్యవసాయం లాభసాటిగా మారుతుందని, రైతులు తమ పంటకు ధర రాని దుస్థితి ఉండదని సీఎం చెప్పారు. దీనికోసం... Read more »

కేరళ ఏనుగు ఘటన పై కేంద్రం సీరియస్, బాద్యులను కఠినంగా శిక్షించాలని ప్రముఖుల డిమాండ్

కేరళలో జరిగిన ఏనుగు మృతి ఘటనను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించింది. నిందితులను వదిలిపెట్టబోమని హెచ్చరించింది.. నిందితులను పట్టుకునేందుకు కేసు దర్యాప్తులో ఏ ఒక్క అంశాన్ని వదలబోమని పేర్కొంది. బాణాసంచా తినిపించి చంపడం భారతీయ సంస్కృతి కాదని కేంద్ర అటవీశాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌... Read more »

ఇండియా కాదు భారత్ – సుప్రీంకోర్టు విచారణ

ఇండియా ను భారత్ అని పిలవాలని సమాహ అనే వ్యక్తి వేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు ఈరోజు విచారణ చేపట్టింది.ఇండియా పేరును పరాయి దేశం వాలు పెట్టారని మన భారత దేశాన్ని గ్రీకు వాలు ఇండికా అని పిలిచారని పిటిషనర్ తెలిపారు .... Read more »

బొంరాస్ పేట లో యువకుడి ఆత్మహత్య

బొంరాస్ పేట్: మండలం లోని యువకుడి హాత్మహత్య కలకలం సృష్టిస్తుంది. యువత క్షణ పాటి ఆవేశంతో తమ నిండు ప్రాణాలను కోల్పోతున్నారు. మండలం లోని శివ (19 ) అనే యువకుడు పొలం లోని చెట్టుకి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై వెంకట శ్రీను... Read more »

జూన్ ౩౦ వరకు లాక్ డౌన్ పొడిగింపు

కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను జూన్ ౩౦ వరకు పొడిగించింది . మరిన్ని సడలింపులతో మార్గదర్శకాలను కూడా కేంద్రం విడుదల చేసింది. రాత్రి 9 నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుంది. రోజు రోజుకు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర... Read more »