ప్రధాని మోడీని కలిసిన గూగుల్ సీఈఓ

భారత ప్రధాని నరేంద్ర మోడీతో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ భేటీ అయ్యారు. భారతదేశం పట్ల గూగుల్ చూపిస్తున్న నిబద్ధతపై ప్రధాని మోడీ.. సుందర్ పిచాయ్‌కు ధన్యవాదాలు తెలిపారు. భారతదేశంలో క్రోమ్‌బుక్‌లను తయారు చేయడంలో హెచ్‌పీతో కలిసి గూగుల్ పని చేయడంపై ప్రధాని మోడీ... Read more »

ఈటెల చెప్పేవి పచ్చి అబ్బద్దలు, భాగ్యలక్ష్మి టెంపుల్ లో ప్రమాణం చేద్దాం దమ్ముందా ?? -రేవంత్ రెడ్డి

మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ రూ.25 కోట్లు ఇచ్చారని తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ బాంబు పేల్చారు. ఈ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ బీజేపీ హోరాహోరీగా పోరాడాయి. అయితే రాజకీయ పరిశీలకులు దేశంలో ఇప్పటివరకు జరిగిన అత్యంత ఖరీదైన... Read more »

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి PCC చీఫ్ రేవంత్ రెడ్డి చివరి విజ్ఞప్తి

Read more »

పార్టీ సభ్యత్వం తీసుకుంటే రెండు లక్షల జీవిత భీమా -రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో 30 లక్షల సభ్యత్వాలను చేస్తామని తమ అధినేత్రి సోనియాగాంధీకి మాట ఇచ్చామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకోవడం అంటే కాంగ్రెస్ కుటుంబంలో సభ్యుడు కావడమేనని చెప్పారు. పార్టీ సభ్యత్వం తీసుకున్నవారికి రూ. 2 లక్షల జీవిత... Read more »

రాష్ట్ర హక్కులపై పోరాడుదాం 12 రాష్టాల సీఎంలకు లేక రాసిన తమిళనాడు సీఎం

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తెలంగాణ, ఏపీ, కేరళ, ఢిల్లీ, జార్ఖండ్, చత్తీస్ గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, గోవా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. మొత్తం 12 రాష్ట్రాల సీఎంలకు రాసిన తన లేఖలో… విద్యారంగంలో రాష్ట్రాల హక్కులపై... Read more »

కేంద్ర మంత్రికి హరీష్ రావు లేఖ

తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు లేఖ రాశారు. శుక్రవారం జరిగిన జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. సందర్భంగా ఆర్థికమంత్రికి లేఖ రాశారు. 2018-19 సంవత్సరానికి సంబంధించిన ఐజీఎస్టీ పరిహారం రూ.210... Read more »

మన సిటీ నెంబర్‌ వన్‌ స్థానంలో ఉందని గర్వంగా చెప్పగలం..’- కేటీఆర్

దేశంలో ఏ నగరంలో జరగని అభివృద్ధి హైదరాబాద్‌ నగరంలో జరిగింది. అందుకే మన సిటీ నెంబర్‌ వన్‌ స్థానంలో ఉందని గర్వంగా చెప్పగలం..’ అని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. శుక్రవారం కూకట్‌పల్లి నియోజకవర్గం ఫతేనగర్‌ డివిజన్‌ పరిధిలోని ఎల్‌బీఎస్‌ నగర్‌లో... Read more »

తెలంగాణ PCC అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి , ఇదిగో రేవంత్ రెడ్డి టీమ్ మరియు నేపథ్యం

తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డివైపే అధిష్టానం మొగ్గుచూపింది. ఆయనను టిపిసిసి చీఫ్‌గా నియమిస్తూ ఎఐసిసి అధికారికంగా ప్రకటించింది. ఇక టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్‌లుగా మహమ్మద్ అజారుద్దీన్, జె.గీతారెడ్డి, ఎం.అంజన్‌కుమార్ యాదవ్, టి.జగ్గారెడ్డి, బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌లు నియమితులయ్యారు. ఉపాధ్యక్షులుగా చంద్రశేఖర్ సంబని, దామోదర్‌రెడ్డి, రవి మల్లు, పొడెం... Read more »

ఈ నెల 26 నుండి జూనియర్ డాక్టర్ల సమ్మె

కరోనా విలయతాండవం చేస్తోన్న వేళ… రాష్ట్రంలో జూనియర్‌ డాక్టర్లు సమ్మెకు దిగుతామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తమ సమస్యల్ని ప్రభుత్వం నిర్ణీత గడువులోగా పరిష్కరించకపోతే ఈనెల 26 నుంచి విధులు బహిష్కరించి సమ్మెకు దిగుతామని తెలంగాణ జూనియర్‌ డాక్టర్ల సంఘం హెచ్చరించింది. అప్పటివరకు నల్లబ్యాడ్జీలతో... Read more »

భారత సైనికుల మానవత్వానికి కృతజ్ఞతలు తెలిపిన చైనా

చైనా భారత్‌ సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్న ఈ సమయంలోనూ భారత్‌ మానవత్వాన్ని చాటుకుంది. అరుణాచల్ ప్రదేశ్, చైనా సరిహద్దుల్లో వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి సంచరిస్తున్న 13 జడల బర్రెలు, 4 దూడలపై మానవత్వం చూపుతూ.. వాటిని చైనా సైన్యానికి మన దేశ... Read more »