రైతులు ఆందోళన పడొద్దు కేసీఆర్ ఉన్నారు అన్ని విధాలుగా ఆదుకుంటాం -కేటీఆర్

రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు నేపథ్యంలో రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే. తారకరామారావు తెలిపారు. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల వలన రైతులకు ఎదురవుతున్న ఇబ్బందుల పట్ల ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కష్టకాలంలో రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఇతర... Read more »

కొడంగల్ నియోజకవర్గంలో మంత్రులు కేటీఆర్ , హరీష్ రావు పర్యటన

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ కొడంగల్‌ను దత్తత తీసుకొని ప్రత్యేకంగా కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేసి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళుతు న్నట్లు ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని రెడ్డి బసిరెడ్డి గార్డెన్‌లో ఈ నెల నాలుగో తేదీన... Read more »

మన సిటీ నెంబర్‌ వన్‌ స్థానంలో ఉందని గర్వంగా చెప్పగలం..’- కేటీఆర్

దేశంలో ఏ నగరంలో జరగని అభివృద్ధి హైదరాబాద్‌ నగరంలో జరిగింది. అందుకే మన సిటీ నెంబర్‌ వన్‌ స్థానంలో ఉందని గర్వంగా చెప్పగలం..’ అని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. శుక్రవారం కూకట్‌పల్లి నియోజకవర్గం ఫతేనగర్‌ డివిజన్‌ పరిధిలోని ఎల్‌బీఎస్‌ నగర్‌లో... Read more »

కరీంనగర్ శుద్ధమైన నీటికోసం 110 కోట్లతో ఏర్పాటు చేసిన రిజర్వాయిర్ ను ప్రారంభించిన కేటీఆర్

కరీంనగర్‌ పట్టణ ప్రజలకు ఇక నుంచి ప్రతి రోజు మంచి నీరు అందనుంది. కరీంనగర్‌ కార్పొరేషన్‌లో రోజూ శుద్ధమైన నీటి సరఫరా కోసం శాతవాహన వర్సిటీలో రూ. 110 కోట్లతో ఏర్పాటు చేసిన మెయిన్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా... Read more »

కరోనా కేసులో భారత్ ౩వ స్థానం దీనికి కేంద్రం వైఫల్యం అని ఆరోపణలు చేయలేము -మంత్రి కేటీఆర్

రాష్ట్రంలో కరోనాపై ప్రతిపక్షాలు అర్థంలేని విమర్శలు చేస్తూ వైద్యులు, సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాయని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. దేశంలో కొవిడ్‌ మరణాల రేటు 3శాతం ఉంటే.. రాష్ట్రంలో రెండుశాతం కన్నా తక్కువగా ఉన్నదని చెప్పారు. కరోనా కేసుల్లో భారత్‌... Read more »

కొడంగల్ అభివృద్ధి పై కేటీఆర్ సమీక్ష సమావేశం

ప్రగతి భవన్ లో కొడంగల్ అభివృద్ధి పై సంబంధిత ఉన్నత అధికారులతో కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు . ఎన్నికల సమయంలో కొడంగల్ లో పర్యటించిన కేటీఆర్ తెరాస అబ్యర్థిని గెలిపిస్తే కొడంగల్ దత్తత తీసుకోని కొడంగల్ అబివృద్ది చేస్తానని హామీ ఇచ్చిన విషయం... Read more »

కేటీఆర్ రాజీనామా చేయాలి -ఎంపీ రేవంత్ రెడ్డి

111 జీవోను ఉల్లంఘించి కేటీఆర్‌ అక్రమ నిర్మాణం చేపట్టారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి విమర్శించారు. కేటీఆర్‌ లీజుకు తీసుకున్నాడని బాల్క సుమన్‌ చెబుతున్నారన్నారు. అక్కడ తనకు భూమి లేదని కేటీఆర్‌ కూడా ట్వీట్‌ చేశారని రేవంత్ గుర్తు చేశారు. డ్రోన్‌ కేసులో తనను అరెస్ట్... Read more »

మంత్రి కేటీఆర్ కు ఎన్జీటీ నోటీసులు

తనపై బురద జల్లడానికి ఉద్దేశపూర్వకంగానే ఓ కాంగ్రెస్‌ నాయకుడు తప్పుడు ఆరోపణలతో దుష్ప్రచారం చేస్తున్నారని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) నోటీసుపై శనివారం ఆయన ట్విట్టర్‌లో స్పందించారు. దురుద్దేశంతోనే కాంగ్రెస్‌ నాయకుడు తనపై ఎన్జీటీలో కేసువేశారని... Read more »