ప్రతి ఒక్కరి వాహనం చెక్ చేయండి ఎవరిని వదలొద్దు – కలెక్టర్

కొడంగల్ – చంద్రకల్ చెక్ పోస్టు దగ్గర వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఎస్పీ కోటిరెడ్డి బుధవారం తనిఖీ నిర్వహించారు. ఎలక్షన్స్ కోడ్ అమలులో ఉండటం వలన ఏ ఒక్క వాహనాన్ని కూడా వదలకుండా తనిఖీ చేయాల్సిందిగా అధికారులకు సూచించారు. వాహనదారులు సహకరించవల్సిదిగా... Read more »

ప్రధాని మోడీని కలిసిన గూగుల్ సీఈఓ

భారత ప్రధాని నరేంద్ర మోడీతో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ భేటీ అయ్యారు. భారతదేశం పట్ల గూగుల్ చూపిస్తున్న నిబద్ధతపై ప్రధాని మోడీ.. సుందర్ పిచాయ్‌కు ధన్యవాదాలు తెలిపారు. భారతదేశంలో క్రోమ్‌బుక్‌లను తయారు చేయడంలో హెచ్‌పీతో కలిసి గూగుల్ పని చేయడంపై ప్రధాని మోడీ... Read more »

రేవంత్ రెడ్డి అరెస్ట్ , హైదరాబాద్ లో ఉద్రిక్తత

ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీ చేయకుండా ప్రజల మనసు గెలుచుకుందాం అంటూ సిఎం కెసిఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాల్ విసిరిన విషయం తెలిసిందే. అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేద్దామని రేవంత్‌ ఛాలెంజ్ చేశారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు అమరవీరుల స్తూపం... Read more »

రేగడి మైలారం లో బొంరాస్ పేట SI, సైబర్ నేరాల పై అవగాహనా

మండల పరిధిలోని రేగడి మైలారం గ్రామంలో బుధవారం పోలీస్ సిబ్బందితో కలిసి SI శంకర్ ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.బ్యాంకు ఖాతా వివరాలు, ఓటిపి వివరాలు షేర్ చేయకూడదన్నారు. Read more »

బలగం మూవీ కలెక్షన్స్ అదుర్స్

హాస్యనటుడు వేణు యెల్దండి దర్శకత్వంలో నటుడు ప్రియదర్శి కొత్త చిత్రం ‘బలగం’ తెరపైకి వచ్చి పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమాలో కావ్య కళ్యాణ్‌రామ్ కథానాయికగా నటిస్తుంది. తాజా రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్... Read more »

నాయకులు పల్లె నిద్ర చేయాలి, 100 సీట్లు మనవే -సీఎం కేసీఆర్

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వందకుపైగా సీట్లు సాధిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్లీనరీలో కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్లీనరీకి హాజరైన ప్రతినిధులనుద్దేశించి ఆయన ప్రసంగించారు.వ్యవసాయాన్ని నిలబెట్టి, రైతుల సంక్షేమమే... Read more »

కొత్త సచివాలయంలో సుదర్శన యాగం చేయనున్న ముఖ్యమంత్రి కెసిఆర్

ఏప్రిల్ 30న తెలంగాణ కొత్త స‌చివాల‌యం ప్రారంభం కానుంది. కాగా ప్రారంభోత్సవం రోజు నిర్వహించాల్సిన కార్యక్రమాల షెడ్యూల్ ఖరారైంది. దీని ప్రకారం ఏప్రిల్ 30న ఉదయం 6 గంటల తర్వాత సచివాలయంలో సుదర్శన యాగం నిర్వహించనున్నారు. ఈ యాగంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. మధ్యాహ్నం... Read more »

అమెరికాలో తెలుగు విద్యార్ధి హత్య

అమెరికాలో ఏపీ స్టూడెంట్ హత్యకు గురయ్యాడు. పెట్రోల్ బంక్ లో పని చేస్తున్న అతణ్ని.. అర్ధరాత్రి ఓ దుండగుడు కాల్చి చంపాడు. ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరుకు చెందిన సాయేశ్ వీరా (25) రెండేండ్ల కింద ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లాడు. అక్కడ ఒహియో రాష్ట్రంలోని... Read more »

ఇవి చెప్పటానికి నాకు ఏ మాత్రం సిగ్గు లేదు -ధోని

తాజాగా చెన్నైలోని చెపాక్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మిస్టర్ కూల్ జార్ఖండ్ డైనమేట్ ఎంఎస్ ధోని చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.తన క్రికెట్... Read more »

కూతురు ఆశీర్వాదంతో పాదయత్రకి బయలుదేరిన రేవంత్ రెడ్డి

Click Link https://youtu.be/VpFnIyRTqtU Read more »