కరోనా భయం డబ్బుల వలన కరోనా వస్తుందని వాషింగ్ మిషన్ లో డబ్బులను వేసి కడిగిన వ్యక్తి

కరోనా సోకకుండా ఉండేందుకు ఫేస్ మాస్కులు, హ్యాండ్ శానిటైజర్‌‌లను ప్రజలు వాడుతున్న సంగతి తెలిసిందే. కూరగాయలు, నిత్యావసర వస్తువులను శానిటైజ్ చేయడానికి శానిటైజర్ స్ప్రేలు కూడా యూజ్ చేస్తున్నారు. వైరస్ దేనికి ఉంటుందో తెలియదు కాబట్టి చేతులను కడుక్కోవడంతోపాటు కొనే వస్తువలు, తాకే వాటిని... Read more »

అయోధ్య పూజారికి బెదిరింపు కాల్స్

భవ్య రామ మందిర నిర్మాణానికి ముహూర్తం ఖ‌రారు చేసిన పూజారికి బెదిరింపు కాల్స్ రావ‌డం సంచ‌ల‌నంగా మారింది. వివ‌రాల ప్ర‌కారం క‌ర్ణాట‌క‌కు చెందిన 75 ఏళ్ల పూజారి ఎన్ఆర్ విజ‌యేంద్ర శ‌ర్మ ఆగ‌స్టు 5న జరుగనున్న రామ మందిర నిర్మాణం భూమిపూజ‌కు ముహార్తాన్ని నిర్ణ‌యించారు.... Read more »

డైరెక్టర్ తేజకు కరోనా పాజిటివ్

మొన్న‌టి వ‌ర‌కు బాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌లో క‌ల‌క‌లం రేపిన క‌రోనా మ‌హ‌మ్మారి ఇప్పుడు టాలీవుడ్‌ని కూడా వ‌ణికిస్తుంది. ఇప్ప‌టికే తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కి సంబంధించి ప‌లువురు ప్ర‌ముఖులు క‌రోనా బారిన ప‌డ‌గా, తాజాగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు తేజకి క‌రోనా పాజిటివ్ అని తేలింది. గ‌త‌వారం ఓ... Read more »

రేవంత్ రెడ్డి కి రాఖి కట్టిన సీతక్క

రక్షాబంధన్ పండుగ సందర్భంగా సోమవారం ఉదయం కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి ఆ పార్టీ ఎమ్మెల్యే సీతక్క రాఖీ కట్టారు.. ఈ సందర్బంగా నా సోదరుడు ఎంపీ రేవంత్ రెడ్డికి హ్యాపీ రక్షాబంధన్ అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. రేవంత్ కు ఎంతో ఆప్యాయంగా రాఖీ... Read more »

అయోధ్య రామాలయ భూమి పూజకు మొదటి ఆహ్వానం ముస్లింకే

అయోధ్య రామమందిర నిర్మాణం కోసం జరిగే భూమిపూజ సందర్భంగా హిందూ, ముస్లింల మధ్య సోదరభావాన్ని పెంపొందించే అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా బాబ్రీ మసీదు కోసం న్యాయపోరాటం చేసిన ఇక్బాల్ అన్సారీకి ఇవాళ తొలి ఆహ్వానం అందింది. అయోధ్య రామజన్మభూమి వివాదంపై... Read more »

తక్షణమే అయోధ్య భూమి పూజ ఆపండి – దిగ్విజయ్ సింగ్

అయోధ్యలో ఆగస్టు 5న నిర్వహించే రామ మందిరం ‘భూమి పూజ’ కార్యక్రమాన్ని నిలిపివేయాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ అన్నారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తున్న సమయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సరికాదన్నారు. కార్యమానికి హాజరుకావల్సిన ముఖ్యనేతలు, పూజారులు సైతం కరోనా బారినపడ్డారని... Read more »

ఎవరి పిచ్చి వారికీ ఆనందం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ధ్వజం

సిఎం కెసిఆర్‌పై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ‘కరోనా కల్లోలంతో ప్రజలు చస్తున్నా, కోర్టులు తిడుతున్నా, నిపుణులు హెచ్చరిస్తున్నా సిఎంకు చీమకుట్టినట్టైనా లేదు. ‘ఎవడి పిచ్చి వాడికి ఆనందం’ అన్నట్టు కరోనా సమస్యను గాలికి వదిలేసి సచివాలయంపై 11 గంటల సుదీర్ఘ... Read more »

కొడంగల్ మున్సిపాలిటీలో కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం అయ్యే ఛాన్స్

వికారాబాద్‌ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్‌ మెజార్టీ స్థానాల్లో ఉండడంతో దాదాపు అన్ని స్థానాలు గులాబీ ఖాతాలోనే పడనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో సభ్యుల పేర్లు... Read more »

స్వలాభం కోసం అమాయకులని బలి పశువులను చేయొద్దు ప్రతిపక్షాల పై హరీష్ రావు ఫైర్

ప్రతిపక్షాలు శవాలపై పేలాలు ఏరుకునే నీచ రాజకీయాలు చేయొద్దని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. జిల్లాలోని వర్గల్ మండలం వేలూరు గ్రామానికి చెందిన దళిత రైతు నర్సింలు మృతి దురదృష్టకరమన్నారు. గజ్వేల్ మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ..మృతుడి కుటుంబానికి రాష్ట్ర... Read more »

హ్యాపీగా ఉండండి సార్ ఏమి కాదు రాజమౌళికి బండ్ల గణేష్ సూచనా

లాక్ డౌన్ సడలింపుల అనంతరం సినీ వర్గాల్లో కూడా కరోనా కలవరం మొదలైంది. ఇప్పటికే చాలా మంది దీని బారిన పడ్డారు. తాజాగా దర్శకధీరుడు రాజమౌళికి కూడా కరోనా సోకినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఆయనతో పాటు... Read more »