చైనాకి బయపడమని భారత్ ఎప్పుడో చెప్పింది చైనా జాగ్రత్తగా ఉండాలి

గల్వాన్‌ లోయలో ఇండో-చైనా సైనికుల మధ్య ఘర్షణ నేపథ్యంలో అమెరికన్‌ సెనేటర్, రిపబ్లికన్ పార్టీ నాయకుడు మార్కో రూబియో భారత్‌కు సంఘీభావం తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్ చేశారు. బీజింగ్‌కు భయపడేది లేదని భారత్ స్పష్టం చేసిందని, అమెరికాలో భారత రాయబారి... Read more »

ఉచిత రేషన్ , కరోనా నిబంధనలను ప్రజలు చాల కఠినంగా పాటించాలి – ప్రధాని మోడీ

ప్రధాని గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన పథకాన్ని పొడిగిస్తున్నట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. నవంబర్‌ ఆఖరు వరకు ఉచిత రేషన్‌ కొనసాగించనున్నట్టు వెల్లడించారు. జూలై నుంచి నవంబర్‌ వరకు 80 కోట్ల మందికి రేషన్‌ ఇస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరికి నెలకు... Read more »

పాత సచివాలయం కూల్చేయండి కొత్తది నిర్మించుకోండి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. సచివాలయం కూల్చివేతపై వేర్వేరుగా దాఖలైన 10 పిటిషన్లపై న్యాయస్థానంలో సోమవారం విచారణ జరగగా.. చివరికి ప్రభుత్వ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. నూతన సచివాలయ నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. కేబినెట్ నిర్ణయాన్ని తప్పుబట్టలేమని తేల్చిచెప్పింది. సచివాలయం కూల్చివేయొద్దంటూ... Read more »

విక్టరీ వెంకటేష్ తో శేఖర్ కమ్ముల సినిమా

సెన్సిబుల్ చిత్రాల‌కి కేరాఫ్ అడ్రెస్‌గా మారిన శేఖర్ కమ్ముల ఇటీవ‌లి కాలంలో ఫిదా అనే చిత్రంతో అంద‌రిని ఫిదా చేశాడు. ప్రస్తుతం నాగ చైతన్య, సాయి పల్లవి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందుతున్న‌ ‘లవ్ స్టోరీ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా రిలీజ్ కాక‌ముందే... Read more »

పీవీ తెలంగాణ ఠీవి, 360 డిగ్రీస్ పర్సనాలిటీ పీవీ నరసింహరావు శత జయంతి వేడుకలో సీఎంకేసీఆర్

పివి ప్రపంచానికే గొప్ప సందేశాన్ని ఇచ్చారని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రశంసించారు. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు సిఎం కెసిఆర్ ఘనంగా నివాళులర్పించారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు శతజయంతి వేడుకలు సందర్భంగా ముఖమంత్రి కె.చంద్రశేఖర్ రావు మాట్లాడారు. పివి విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు లుక్... Read more »

పని పాట లేని లోకేష్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడకు – ఎంమ్మెల్యే రోజా

అధికారం చేపట్టిన ఏడాదిలోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వంద శాతం పథకాలను అమలు చేశారని ఏపీఐఐసీ చైర్‌పర్సన్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ఆదివారం ఆమె తిరుమలలో మీడియాతో మాట్లాడుతూ కరోనా కారణంగా శ్రీవారిని భౌతిక దూరం పాటిస్తూ దర్శించుకున్నానని తెలిపారు. కోవిడ్... Read more »

ఫస్ట్ రెస్పాండర్ 108 ని ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్‌నగర్‌ పట్టణంలోని జిల్లాకేంద్ర దవాఖానలో ఫస్ట్‌ రెస్పాండర్‌ 108ను మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బైక్‌ అంబులెన్స్‌ మారుమూల గ్రామాలకు కూడా క్షణాల్లో వెళ్లి ప్రథమ చికిత్స అందిస్తోందన్నారు. ద్విచక్రవాహనానికి వెనుక డబ్బాలో అన్ని రకాల వైద్య... Read more »

ఫేస్‌బుక్‌ అధినేతకు 7.2 బిలియన్ డాలర్ల ఆదాయం నష్టం

ఫేస్‌బుక్‌ అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌ 7.2 బిలియన్‌ డాలర్ల ఆదాయం నష్టపోయారు. నకిలీ వార్తలు, విద్వేషపూరిత పోస్టుల కట్టడికి సరైన చర్యలు తీసుకోవడం లేదన్న కారణంతో పలు కంపెనీలు ఫేస్​బుక్​కు ఇస్తున్న యాడ్స్​ను నిలిపేశాయి. దీంతో 53 వేల కోట్ల రూపాయల సంపద ఒక్క... Read more »

బిగ్ బాస్-4 హోస్టుగా రానున్న సమంత

ప్రముఖ నటి సమంత బిగ్‌బాస్-4హోస్ట్ గా చేయనున్నారని టాలీవుడ్ లో వార్తలు గుప్పుమంటున్నాయి. కోలీవుడ్, టాలీవుడ్ లలో ఆమె స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. ఈ క్రమంలో బుల్లి తెరపై సమంత మెరిసే అవకాశం ఉందని, బిగ్‌బాస్-4కు హోస్ట్ గా చేసేందుకు ఆమె అంగీకరించిందని... Read more »

నాటిన ప్రతి మొక్కకు మీ ఇంటి సభ్యుల పేర్లు పెట్టండి -సీఎం కేసీఆర్

తెలంగాణ ప్రజల వ్యక్తిత్వపటిమ చాలా గొప్పదని, మనం తలుచుకుంటే జరగని పని లేదని సీఎం కేసీఆర్‌ అన్నారు. మనపూర్వికులు మనకోసం ఎంతో కష్టపడినందుకే మనం ఇవాళ ఇట్లున్నామని, మన భవిష్యత్‌ తరాల కోసం మనం కూడా ఎంతో కొంత చేయాలి కదా. అందుకే మళ్లీ... Read more »