పాక్ , చైనా ఆనకట్టల నిర్మాణం తక్షణమే ఆపేయండి

నీలం, జీలం న‌దుల‌పై ఆన‌క‌ట్ట‌ల నిర్మాణాన్ని వ్య‌తిరేకిస్తూ పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్(పీవోకే)లోని ముజ‌ఫ‌రాబాద్ వాసులు నిర‌స‌న‌లు చేప‌ట్టారు. చైనా, పాకిస్తాన్ ప్ర‌భుత్వాలు ఈ రెండు న‌దుల‌పై ఆన‌క‌ట్ట‌ల కోసం ఏ చ‌ట్టం కింద ఒప్పందం కుదుర్చుకున్నార‌ని నిర‌స‌న‌కారులు ప్ర‌శ్నించారు. అక్ర‌మంగా ఆన‌క‌ట్ట‌లు నిర్మిస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు.నీలం... Read more »

ప్రపంచానికి చైనా తీరని నష్టం చేసింది, చైనా పై ట్రంప్ ఫైర్

చైనాలో ఉద్భవించిన కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందింది. అమెరికా, బ్రెజిల్ వంటి దేశాలు వైరస్ ప్రభావానికి వణికిపోతున్నాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి చైనాపై విమర్శలు చేశారు. ప్రపంచానికి చైనా తీరని నష్టం చేసిందని అన్నారు. కరోనా వ్యాప్తి... Read more »

వణుకుతున్న చైనా ,మోడీ పర్యటన పై చైనా గుస్సా

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లద్దాఖ్‌ పర్యటపై చైనా ఘాటుగా స్పందించింది. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు జరుగుతున్న తరుణంలో వివాదాస్పద ప్రాంతాల్లో పర్యటించడం సరైనది కాదని మోదీ పర్యటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సరిహద్దు ప్రాంతాల్లో ఇరు దేశాల నడుమ ఉద్రిక్త... Read more »

రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ప్రధాని మోడీ ఫోన్

ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌తో గురువారం ఫోన్‌లో సంప్రదింపులు జరిపారు. రెండవ ప్రపంచ యుద్ధంలో విజయం సాధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంతో పాటు, రష్యాలో రాజ్యాంగ సవరణలపై విజయవంతంగా ఓటింగ్‌ను పూర్తి చేసినందుకు అధ్యక్షుడు పుతిన్‌ను ప్రధాని అభినందించారు.... Read more »

చైనాకు భారత్ లొంగదు -నిక్కీహేలీ

లడఖ్‌లోని గాల్వన్‌ లోయ వద్ద చైనాతో పెరుగుతోన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం చైనాకు చెందిన 59 యాప్‌లను నిషేధించిన విషయం తెలిసిందే. అయితే ఈవిషయంపై భారత్‌ను ఇండో అమెరికన్‌, రిపబ్లికన్‌ పార్టీ నేత నిక్కీహేలి ప్రశంసించారు. ‘టిక్‌టాక్‌తో పాటు చైనా సంస్థలకు చెందిన... Read more »

చైనాకి బయపడమని భారత్ ఎప్పుడో చెప్పింది చైనా జాగ్రత్తగా ఉండాలి

గల్వాన్‌ లోయలో ఇండో-చైనా సైనికుల మధ్య ఘర్షణ నేపథ్యంలో అమెరికన్‌ సెనేటర్, రిపబ్లికన్ పార్టీ నాయకుడు మార్కో రూబియో భారత్‌కు సంఘీభావం తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్వీట్ చేశారు. బీజింగ్‌కు భయపడేది లేదని భారత్ స్పష్టం చేసిందని, అమెరికాలో భారత రాయబారి... Read more »

పాకిస్థాన్లో ఉగ్రదాడి

పాకిస్థాన్‌లో ఉగ్రదాడి జరిగింది. క‌రాచీలోని స్టాక్ మార్కెట్ ఆఫీస్ పై ఉగ్రవాదులు గ్రనేడ్ దాడి చేశారు. ఈ ఘ‌ట‌న‌లో ఐదుగురు మృతిచెంద‌గా.. మ‌రి కొంతమంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. గ్రనేడ్ దాడి త‌ర్వాత విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పుల‌ు జరుపుకుంటూ కార్యాలయంలోకి ప్ర‌వేశించిన న‌లుగురు తీవ్రవాదులను భ‌ద్ర‌తా ద‌ళాలు... Read more »

ఫేస్‌బుక్‌ అధినేతకు 7.2 బిలియన్ డాలర్ల ఆదాయం నష్టం

ఫేస్‌బుక్‌ అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌ 7.2 బిలియన్‌ డాలర్ల ఆదాయం నష్టపోయారు. నకిలీ వార్తలు, విద్వేషపూరిత పోస్టుల కట్టడికి సరైన చర్యలు తీసుకోవడం లేదన్న కారణంతో పలు కంపెనీలు ఫేస్​బుక్​కు ఇస్తున్న యాడ్స్​ను నిలిపేశాయి. దీంతో 53 వేల కోట్ల రూపాయల సంపద ఒక్క... Read more »

భారత్ జోలికి వస్తే ఉరుకోము , చైనాకి అమెరికా గట్టి వార్నింగ్

భారత్‌ సహా పలు ఆసియా దేశాలకు చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ నుంచి ఎదురవుతున్న ముప్పును నిలువరించేందుకు తమ అంతర్జాతీయ బలగాలను తరలించే అవకాశాన్ని సమీక్షిస్తున్నామని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో పేర్కొన్నారు. చైనా సైన్యాన్ని దీటుగా నిలువరించేందుకు సన్నద్ధంగా ఉన్నామని, అందుకు... Read more »

తాగిన మైకంలో మూత్ర విసర్జన చేయకుండా పడుకున్నాడు, ఆ తరువాత ఏమయిందో చూడండి

మీరు అదే పనిగా ఎత్తిన బాటిల్‌ దించకుండా బీర్లు తాగుతున్నారా? ఒకటి, రెండు కాదు ఏకంగా 10, 12 తాగుతూ మత్తులో ఏం చేస్తున్నారో అర్థం కానీ స్థితిలోకి వెళ్తున్నారా? ఏది మర్చిపోయినా సరే బీర్‌ కానీ లేదా ద్రవ పదార్థాలు ఏవైనా తీసుకున్నప్పుడు... Read more »