గుడ్ న్యూస్ కరోనా మెడిసిన్ రాబోతుంది

భారత దిగ్గజ ఫార్మా కంపెనీ గ్లెన్‌మార్క్‌ కరోనా చికిత్సకు ఉపయోగపడే ఔషధాన్ని విడుదల చేసింది. ఫవిపిరవిర్‌, ఉమిఫెనోవిర్‌ అనే రెండు యాంటీ వైరస్‌ డ్రగ్స్‌పై గ్లెన్‌మార్క్‌ స్టడీ చేసింది. ఫవిపిరవిర్‌ను కరోనా స్వల్ప, మధ్యస్థ లక్షణాలతో బాధపడుతున్నవారికి చికిత్స విధానంలో ఓరల్‌ డ్రగ్‌గా వినియోగించవచ్చని... Read more »

కేసీఆర్,ఒవైసి ఇద్దరు ఒక్కటే -కిషన్ రెడ్డి

కల్వకుంట్ల, ఓవైసీ కుటుంబాల నుంచి‍ తెలంగాణను కాపాడుకోవాలని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ పాత్ర కీలకమైనదని ఆయన వ్యాఖ్యానించారు. వ్యక్తి పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందన్నారు. ఆరేళ్ళ కేసీఆర్ పాలనలో తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలు నెరవేరలేదని చెప్పారు. ఒకే కుటుంబం... Read more »

కమెడియన్ సినీ నిర్మాత బండ్ల గణేష్ కు కరోనా పాజిటివ్

టాలీవుడ్‌ నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తుంది. కమెడియన్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్‌ నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తున్నాడు. తాజాగా బండ్ల గణేష్ హెయిర్ ప్లాంటేషన్ కోసం వెళ్లగా డాక్టర్లు మొదట కరోనా టెస్ట్ చేసుకోవాలని సూచించారట.... Read more »

చైనా కు భారత్ తొలిదెబ్బ

చైనా వస్తువులను బహిష్కరించండిచైనా వస్తువులపై బిఐఎస్ నిబంధనలునాసిరకం చైనా వస్తువుల దిగుమతిని ఆపాలికేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ పిలుపు చైనాకు తొలి దెబ్బరైల్వే కాంట్రాక్టు రద్దు చేసుకున్న భారత్బి ఐఎస్ ప్రమాణాలకు సంబంధించిన నిబంధనలను కచ్ఛితంగా అమలు చేస్తామని చె ప్పారు. కార్యాలయ వినియోగం... Read more »

మన భారతదేశంలో తయారయిన మొబైల్

OS Android RAM 4 GB Item Weight 145 g Product Dimensions 14.8 x 7.4 x 0.9 cm Batteries: 1 Lithium Polymer batteries required. Item model number E484 Connectivity technologies GPRS,3G,4G,Wifi,Bluetooth,USB,EDGE Special features... Read more »

2020 క్రికెట్ వరల్డ్ కప్ ఐసీసీ పై బీసీసీఐ గరం గరం

ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ అంశం.. బీసీసీఐ, ఐసీసీ మధ్య వాతావరణాన్ని మరోసారి వేడెక్కిస్తున్నది. టీ20 విశ్వటోర్నీపై తుది నిర్ణయం ప్రకటించడాన్ని ఐసీసీ కావాలనే ఆలస్యం చేస్తున్నదని బీసీసీఐ భావిస్తున్నది. మెగాటోర్నీ వాయిదా పడితే ఆ సమయంలో ఐపీఎల్‌ జరుపాలనుకుంటున్న తమ ప్రణాళికలకు ఆటంకం... Read more »

కరోనా పరీక్షలు పెంచండి తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

కరోనా పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా కరోనా పరీక్షల సంఖ్యను పెంచాలని స్పష్టం చేసింది. మీడియా బులెటిన్ లో కరోనాపై కీలక సమాచారం తప్పకుండా పొందుపరచాలని పేర్కొంది. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసుల... Read more »

మెగా ఫ్యామిలిలో పెళ్లి బాజాలు

మ‌రి కొద్ది రోజుల‌లో మెగా ఫ్యామిలీలో పెళ్లి బాజాలు మోగ‌నున్నాయా అంటే అవున‌నే సమాధానం వినిపిస్తుంది. ఈ రోజు మెగా వార‌సురాలు నిహారిక త‌న సోష‌ల్ మీడియా పేజ్ ద్వారా పెళ్లి చేసుకోబోతున్నాను అని ఇన్‌డైరెక్ట్‌ హింట్ ఇచ్చే స‌రికి ఆమె ఎవ‌రిని వివాహం... Read more »

జబర్దస్త్ ను వదలను -అనసూయ

జబర్ధస్త్ కామెడీ షోతో యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుంది అనసూయ భరద్వాజ్. ఈమె గురించి సెపరేట్‌గా పరిచయాలు అక్కర్లేదు. ప్రతీ ఇంట్లో కూడా తెలిసిన పేరు. స్మాల్ స్క్రీన్‌కు గ్లామర్ అద్దిన అతికొద్ది మంది యాంకర్లలో ఈ భామ కూడా ఒకరు. జబర్దస్త్ షోకి తన... Read more »

జిత్తులమారి నక్క చైనా భారత్ పై జుమ్మిక్కులు

భారత్‌-చైనా సరిహద్దులోని గాల్వన్‌ లోయలో చోటుచేసుకున్న హింసాత్మక ఘర్షణపై డ్రాగన్‌ అసత్యాలు ప్రచారం చేస్తోంది. వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ)ని మొదటి భారత సైనికులు దాటారంటూ ఆరోపణలుకు దిగింది. కుట్రపూరితంగానే భారత సైనికులు తమ ఆర్మీపై భౌతిక దాడికి పాల్పడ్డారంటూ నిందలు మోపింది. ఈ మేరకు... Read more »