మంత్రి కేటీఆర్ కు ఎన్జీటీ నోటీసులు

తనపై బురద జల్లడానికి ఉద్దేశపూర్వకంగానే ఓ కాంగ్రెస్‌ నాయకుడు తప్పుడు ఆరోపణలతో దుష్ప్రచారం చేస్తున్నారని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) నోటీసుపై శనివారం ఆయన ట్విట్టర్‌లో స్పందించారు. దురుద్దేశంతోనే కాంగ్రెస్‌ నాయకుడు తనపై ఎన్జీటీలో కేసువేశారని... Read more »

ఎన్టీఆర్ కొత్త సినిమా ఫిక్స్

హీరో ఎన్టీఆర్, ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా ఫిక్సయినట్లు తెలుస్తోంది. మే 20న ఎన్టీఆర్‌ బర్త్‌ డే అనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌ ఎనర్జీ లెవల్స్‌ను తట్టుకోవాలంటే తనకు ఓ రేడియేషన్‌ సూట్‌ అవసరమని అర్థం వచ్చేలా ట్వీట్‌... Read more »

కేరళ ఏనుగు ఘటన పై కేంద్రం సీరియస్, బాద్యులను కఠినంగా శిక్షించాలని ప్రముఖుల డిమాండ్

కేరళలో జరిగిన ఏనుగు మృతి ఘటనను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించింది. నిందితులను వదిలిపెట్టబోమని హెచ్చరించింది.. నిందితులను పట్టుకునేందుకు కేసు దర్యాప్తులో ఏ ఒక్క అంశాన్ని వదలబోమని పేర్కొంది. బాణాసంచా తినిపించి చంపడం భారతీయ సంస్కృతి కాదని కేంద్ర అటవీశాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌... Read more »

చర్చలతోనే పరిష్కరించుకుంటాం- చైనా

గత కొన్ని రోజులుగా చైనా భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలగొన్నాయి.తూర్పు లడక్ లోని వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి చైనా మరియు భారత్ తమ తమ స్థావరాలకు పెద్ద మొత్తమున భారీ యుద్ధ సామాగ్రిని తరలిస్తున్నాయి. ఈరోజు చైనా విదేశాంగ శాఖ అధికార... Read more »

బొంరాస్ పేట లో యువకుడి ఆత్మహత్య

బొంరాస్ పేట్: మండలం లోని యువకుడి హాత్మహత్య కలకలం సృష్టిస్తుంది. యువత క్షణ పాటి ఆవేశంతో తమ నిండు ప్రాణాలను కోల్పోతున్నారు. మండలం లోని శివ (19 ) అనే యువకుడు పొలం లోని చెట్టుకి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై వెంకట శ్రీను... Read more »