ఈ విషయంలో కేసీఆర్ ని చూసి నేర్చుకోవాలి – కాంగ్రెస్ ఎంపీ

క‌ల్న‌ల్ సంతోష్‌బాబు కుటుంబానికి ఇవాళ సీఎం కేసీఆర్ ఆర్థిక సాయాన్ని అంద‌జేశారు. ముందుగా ఇచ్చిన మాట ప్ర‌కార‌మే.. క‌ల్న‌ల్ సంతోష్ భార్య సంతోషికి.. 5 కోట్ల చెక్‌తో పాటు డిప్యూటీ క‌లెక్ట‌ర్ జాబ్ ఆఫ‌ర్ లెట‌ర్‌ను అంద‌జేశారు. దీని ప‌ట్ల కాంగ్రెస్ నేత, రాజ్య‌స‌భ... Read more »

సంతోష్ బాబు నివాసానికి ముఖ్యమంత్రి కేసీఆర్

చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్‌ సంతోష్‌బాబు కుటుంబాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరామర్శించారు. సోమవారం రోడ్డు మార్గంలో సూర్యాపేట, విద్యానగర్‌లో ఉన్న సంతోష్‌బాబు నివాసానికి వెళ్లిన సీఎం కేసీఆర్‌, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సంతోష్‌బాబు తల్లిదండ్రులు మంజుల,... Read more »

చైనా విషయంలో వెనక్కి తగ్గేది లేదు -అరవింద్ కేజ్రీవాల్

చైనాతో దేశం రెండు యుద్ధాలు చేస్తోందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఒక యుద్ధం సరిహద్దు వద్ద సైనికులు చేస్తుంటే.. మరో యుద్ధం ఆ దేశం నుంచి వచ్చిన వైరస్‌తో చేస్తున్నామని పేర్కొన్నారు. ‌ దేశ రాజధాని నగరంలో కరోనా వైరస్‌ కేసులు... Read more »

గుడ్ న్యూస్ కరోనా మెడిసిన్ రాబోతుంది

భారత దిగ్గజ ఫార్మా కంపెనీ గ్లెన్‌మార్క్‌ కరోనా చికిత్సకు ఉపయోగపడే ఔషధాన్ని విడుదల చేసింది. ఫవిపిరవిర్‌, ఉమిఫెనోవిర్‌ అనే రెండు యాంటీ వైరస్‌ డ్రగ్స్‌పై గ్లెన్‌మార్క్‌ స్టడీ చేసింది. ఫవిపిరవిర్‌ను కరోనా స్వల్ప, మధ్యస్థ లక్షణాలతో బాధపడుతున్నవారికి చికిత్స విధానంలో ఓరల్‌ డ్రగ్‌గా వినియోగించవచ్చని... Read more »

కేసీఆర్,ఒవైసి ఇద్దరు ఒక్కటే -కిషన్ రెడ్డి

కల్వకుంట్ల, ఓవైసీ కుటుంబాల నుంచి‍ తెలంగాణను కాపాడుకోవాలని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ పాత్ర కీలకమైనదని ఆయన వ్యాఖ్యానించారు. వ్యక్తి పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందన్నారు. ఆరేళ్ళ కేసీఆర్ పాలనలో తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలు నెరవేరలేదని చెప్పారు. ఒకే కుటుంబం... Read more »

కమెడియన్ సినీ నిర్మాత బండ్ల గణేష్ కు కరోనా పాజిటివ్

టాలీవుడ్‌ నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తుంది. కమెడియన్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్‌ నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తున్నాడు. తాజాగా బండ్ల గణేష్ హెయిర్ ప్లాంటేషన్ కోసం వెళ్లగా డాక్టర్లు మొదట కరోనా టెస్ట్ చేసుకోవాలని సూచించారట.... Read more »

చైనా కు భారత్ తొలిదెబ్బ

చైనా వస్తువులను బహిష్కరించండిచైనా వస్తువులపై బిఐఎస్ నిబంధనలునాసిరకం చైనా వస్తువుల దిగుమతిని ఆపాలికేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ పిలుపు చైనాకు తొలి దెబ్బరైల్వే కాంట్రాక్టు రద్దు చేసుకున్న భారత్బి ఐఎస్ ప్రమాణాలకు సంబంధించిన నిబంధనలను కచ్ఛితంగా అమలు చేస్తామని చె ప్పారు. కార్యాలయ వినియోగం... Read more »

కరోనా పరీక్షలు పెంచండి తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

కరోనా పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా కరోనా పరీక్షల సంఖ్యను పెంచాలని స్పష్టం చేసింది. మీడియా బులెటిన్ లో కరోనాపై కీలక సమాచారం తప్పకుండా పొందుపరచాలని పేర్కొంది. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసుల... Read more »

చైనా సరిహద్దు ఘర్షణలో 20 మంది భారత సైనికులు మృతి

40 సంవత్సరాల తరువాత చైనా భారత్ మధ్య భారీగా ప్రాణ నష్టంచైనా సరిహద్దు ఘర్షణలో 20 మంది భారత సైనికులు మృతి, 17 మంది జవాన్లకు తీవ్రగాయాలు అధికారికంగా ప్రకటించిన ఇండియాన్ ఆర్మీ .చైనాకు కూడా భారీగా ప్రాణ నష్టం Read more »

మీ త్యాగం వెలకట్టలేనిది – సీఎం కేసీఆర్

భారత సరిహద్దుల్లో చైనాతో జరిగిన ఘర్షణల్లో సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మరణించడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం కోసం తెలంగాణ బిడ్డ ప్రాణ త్యాగం చేశారని, ఆ త్యాగం వెలకట్టలేనిదని సీఎం... Read more »