ఓట్లు వేయకపోతే రైతు బందు ఆపేస్తారా తక్షణమే విడుదల చేయండి ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి హెచ్చరిక

మంత్రి మల్లారెడ్డి అల్లుడికి, రాజశేఖర్ రెడ్డికి ఓట్లు వేయలేదని రైతులపై కక్ష కట్టి రైతు బంధు పధకం నిలిపివేశారని కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​ దత్తత తీసుకున్న గ్రామానికే ప్రభుత్వ పథకం ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు. రాజకీయ కక్షలు కాదు రాజకీయ విజ్ఞత ప్రదర్శించండి అని అన్నరు. లక్ష్మాపూర్​ గ్రామానికి తక్షణమే రైతుబంధు పథకం అమలు చేయండి అని రేవంత్ ట్వీట్​ చేశారు.

Spread the love

Recommended For You

About the Author: manakodangalnews